
నిజామాబాద్
ప్రజావాణి అర్జీలు 46 శాతం పెండింగ్
ప్రజావాణి అర్జీలు 46 శాతం పెండింగ్ ఈ ఏడాదిలో పరిష్కారం కాని దరఖాస్తులు 1,520 కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో బాధితుల
Read Moreబాధ్యత ఎరిగిన కానిస్టేబుల్
సాధారణంగా ఏదైనా రోడ్డుపై పడిపోయి ఉంటే చూసి చూడనట్టు వెళ్లిపోతుంటాం. ఇతరులకు ప్రమాదం అని తెలిసినా పట్టించుకోం. కానీ ఓ కానిస్టేబుల్అలా చేయలేదు. నిజామాబ
Read Moreపోతంగల్ మండలంలో ఉచిత వైద్య శిబిరం
కోటగిరి, వెలుగు : అభయహస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బర్ల మధు ఆధ్వర్యంలో పోతంగల్ మండలం హంగర్గఫారం గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Read Moreకామారెడ్డి జిల్లా చలి గజ గజ
జుక్కల్ లో అత్యల్పంగా 7.6 డిగ్రీల నమోదు కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా గజ గజ వణుకుతోంది. జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్ర
Read Moreరామడుగు నుంచి నీటి విడుదల
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.
Read Moreఇకపై హాస్టళ్లలో రెగ్యులర్ తనిఖీలు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని గవర్నమెంట్హాస్టళ్లను ఇక నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తానని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపార
Read Moreనిమిషం లేటైనా నో ఎంట్రీ..గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రెండురోజులపాటు ఎగ్జామ్స్ జరగనుండగ
Read Moreయాసంగి పంటలకు 10.80 టీంఎసీలు..1.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు
నిజాంసాగర్ ద్వారాఆన్, ఆఫ్ పద్ధతిలో విడుదల షెడ్యూల్ ఖరారు చేసిన ఇరిగేషన్ శాఖ ఇప్పటికే నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కామా
Read Moreపత్తిని వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు: రైతులు తెచ్చిన పత్తి ని జిన్నింగ్ మిల్లుల్లో వెంటనే కొనుగోలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ అన్నారు. శుక్రవార
Read Moreపంట కాల్వ నిర్మాణంలో నాణ్యతకు తూట్లు .. స్పందించని ఇరిగేషన్ అధికారులు
లింగంపేట, వెలుగు: పదికాలాల పాటు పంటపొలాలకు సాగునీటిని అందించే పంట కాలువ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో స్థానికుల
Read Moreకల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి : ఎమ్మెల్యే సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, వెలుగు: కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Moreఐదేండ్లలో సాగునీటి రంగంలో మార్పు చూస్తారు : ఉత్తమ్కుమార్రెడ్డి
ఉమ్మడి జిల్లాలో కొత్త ఆయకట్టు వస్తుంది కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్లలో ఇరిగేషన్ పరంగా మార్పు చూస్తారని,
Read Moreకొత్తగా 30 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం : ఉత్తమ్
బీఆర్ఎస్ హయాంలోని ఇరిగేషన్ లోపాలు సరిచేస్తున్నం: ఉత్తమ్ మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్ట్, లెండీ ప్రాజెక్టు పూర్తి చేస్తం గ్లోబల్ టెక్నాలజీ
Read More