నిజామాబాద్

పోడు భూములకు జల సిరులు .. ఇందిర సౌర గిరి జల వికాసం కింద 1,431 ఎకరాలకు లబ్ధి

ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ విడతలో  స్కీమ్ వర్తింపు సౌర విద్యుత్, బోర్ తవ్వకం, డ్రిప్ తదితర సౌకర్యాల కల్పన  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్

Read More

నిజామాబాద్ జిల్లాలో జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రామపాలనాధికారి (జీపీవో) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులన

Read More

పెద్ద యూనిట్లకే పోటీ .. చివరి దశకు రాజీవ్​ యువ వికాసం అప్లికేషన్ల పరిశీలన

చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువ .. అప్లికేషన్లు తక్కువ పెద్ద  యూనిట్లకు  లక్ష్యం తక్కువ.. డిమాండ్​ ఎక్కువ 2 రోజుల్లో మండల స్థాయి నుంచి

Read More

కామారెడ్డిలో కుక్క కాటుకు మహిళ మృతి

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పిచ్చికుక్క కాటుకు మహిళ మృతి చెందింది. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన చింపాల్ల రేణమ్మ (38) అనే మహిళ గత

Read More

విగ్రహాల ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

బాల్కొండ, వెలుగు : కమ్మర్ పల్లి మండలం మానాలలోని దేగావత్ తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ మాత, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో శుక్రవారం

Read More

వెంచర్​కు అనుమతి లేదని బోర్డు పెట్టరా !

బీర్కూర్​, వెలుగు :  బీర్కూర్​ మండలం చించెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారికి పక్కన అనుమతి లేకుండా వెంచర్​ ఏర్పాటు చేశారు.  వెంచర్​ క

Read More

వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలి : ఆశిష్​ సంగ్వాన్​

కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​  కామారెడ్డి​, వెలుగు : వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్​ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ సంబంధిత అధికారులను ఆద

Read More

రేపటి జీపీవో ఎగ్జామ్​కు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామ పాలనా అధికారి (జీపీవో) ఎగ్జామ్​కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్​ కలెక్టర్ కిరణ్​కుమార్ తెలిప

Read More

పొగాకు రైతుల ఆశలు ఆవిరి .. కంపెనీలు సిండికేట్​గా మారి ధర తగ్గింపు

గతేడాది క్వింటాల్ ధర రూ.13,800  ఈసారి 3,800 ఎకరాల్లో పొగాకు సాగు  వర్షాలతో సరుకు కుళ్లిపోతుందని రైతులు ఆందోళన  నిజామాబాద్,

Read More

నిజామాబాద్ జిల్లాలో రెండో రోజూ దంచికొట్టిన వాన

రోడ్లన్నీ జలమయం తడిసిన వడ్లు, పొగాకు  రోడ్లపై విరిగిపడ్డ చెట్లు   నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుర

Read More

భూంపల్లి ప్రాజెక్ట్​ పూర్తి చేసి నీళ్లిస్తాం : ఎమ్మెల్యే మదన్ మోహన్​రావు

సదాశివనగర్, వెలుగు :   ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేసి సాగునీరు అందించడమే  కాంగ్రెస్​ సర్కార్​ లక్ష్యమని, ఇటీవల మంత్రి ఉత్తమ్

Read More

గోదాంల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు : రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు :  బియ్యం గోదాములను అన్ని శాఖలు పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నగరంలోని మార్కెట్​ కమిటీ, స్టేట

Read More

నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరిశీలన : వెంకటకృష్ణ

నిజాంసాగర్, (ఎల్లారెడ్డి ) వెలుగు : నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ గురువారం

Read More