
నిజామాబాద్
విలేజ్ లోనే విత్తనోత్పత్తి .. ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు విత్తనాల కిట్ల పంపిణీ
కామారెడ్డి జిల్లాలో వరి, మక్క విత్తనాలు 1,419 కిట్ల అందజేత ప్రతి గ్రామంలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర
Read Moreడీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అప్లికేషన్ల ఆహ్వానం
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఐసీడీఎస్
Read Moreపోలీసులు ప్రవర్తన మార్చుకోవాలి.. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నార
Read Moreస్టేషనరీ షాపుల్లో తగ్గిన గిరాకీ
ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ప్రారంభమయ్యే పది రోజుల ముందు నుంచి ఏ స్టేషనరీ షాపు చూసినా విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలా
Read Moreమరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్
నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్ ఏర్ప
Read Moreఆగిన విత్తనశుద్ధి .. రెండేండ్లుగా మూలనపడ్డ బొప్పాస్పల్లి కర్మాగారం
మూడేండ్ల కింద ప్రారంభమై ఏడాది మాత్రమే సాగిన పనులు నిరుపయోగంగా రూ.కోట్లు విలువ చేసే యంత్రాలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన మేలు రకం విత్తనాల పం
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతు నేస్తం వేదికలు రెడీ చేయాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : ఈనెల 16 న నిర్వహించే రైతు నేస్తం ప్రోగ్రామ్కు జిల్లాలోని రైతు వేదికలను రెడీ చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. స
Read Moreమహ్మద్ నగర్ మండలంలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
మహ్మద్ నగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శని
Read Moreజాతీయ లోక్ అదాలత్లో 1840 కేసులు పరిష్కారం
కామారెడ్డి, వెలుగు : జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,840 కేసులు పరిష్కరించారు. జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్
Read Moreకామారెడ్డి కలెక్టర్కు బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు శనివారం గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిష్ణుదేవ్ వర
Read Moreసీఎం రేవంత్రెడ్డిని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ
కామారెడ్డి, వెలుగు : ఇటీవల పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన కామారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ
Read Moreనిజామాబాద్ జిల్లాలో 2,510 టన్నుల .. దొడ్డు బియ్యం పురుగులపాలు
దొడ్డు రైస్నిల్వ మార్కెట్ విలువ రూ.7.53 కోట్లకు పైనే..మరోచోటుకు తరలించేందుకు అందని అనుమతులు నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సన
Read Moreరూ.40.50 లక్షల ఏటీఎం క్యాష్తో పరార్
నిజామాబాద్, వెలుగు: ఏటీఎంలో పెట్టాల్సిన రూ.40.50 లక్షల నగదుతో ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్ శనివారం (june 14) ఉడాయించాడు. నిజామాబాద్ జిల్లాలోని
Read More