
నిజామాబాద్
అమ్మో.. హౌజింగ్ బోర్డు పార్క్! .. ఎటు చూసినా ప్రమాదమే
ఆర్మూర్, వెలుగు: గతంలో ఎంతో చూడముచ్చటగా కనిపించిన ఆర్మూర్ టౌన్లోని హౌజింగ్ బోర్డు అతిపెద్ద పార్క్ నేడు ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో వాక
Read Moreఅహల్యాబాయి జీవిత చరిత్ర బుక్ రిలీజ్
కామారెడ్డి టౌన్, వెలుగు: మహిళా సాధికారతకు అహల్యాబాయి హోల్కర్ నిదర్శనంగా నిలిచారని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కొనియాడారు. కామారెడ్డి బీజేపీ
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆర్మూర్లో సీడ్
Read Moreఇందిరమ్మ ఇండ్ల ఇసుకకు ప్రత్యేక పర్మిషన్స్ ..వానలకు ముందే సేకరించేలా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నిజామాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సమస్య రానీయొద్దని కలెక్టర్ రాజీవ్
Read Moreపనికిరాని క్రీడా ప్రాంగణాలు.. ఎండిన చెరువులు, పొలాల్లో ఆటలు
బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండలం దామరంచ శివారులోని ఎండిన చెరువులో యువకులు ఆటలు ఆడుతున్నారు. గ్రామంలోని స్కూల్ ఆవరణలో ఆర్భాటంగా క్రీడా ప్రాంగణం ప్రారంభ
Read Moreయువవికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ .. రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తులు ఒకే
నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులు 12,634, విలువ రూ.90.71 కోట్లు కామారెడ్డిలో అప్లైచేసుకున్న వారిలో 90 శాతం వరకు సెలక్ట్ తర్వ
Read Moreలింగంపేట మండలంలో మోదీ ఫొటోకు క్షీరాభిషేకం
లింగంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రం లో బీజేపీ లీడర్లు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోక
Read Moreసిరికొండ మండలంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ, వెలుగు: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని పూజలు చేశారు.
Read Moreరైతులకు గుడ్ న్యూస్ : 120 రోజుల్లో పంట వచ్చే .. కొత్త రకం వరి విత్తనాలు విడుదల
వర్ని, వెలుగు : రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనాస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన వంగడాలను విడుదల చేశారు. పరిశోధనాస్థానం కార్యాలయంలో అధిపతి డాక్
Read Moreసైలెంట్ రేషన్ కార్డులపై విచారణ .. కేంద్రం నుంచి అందిన లిస్ట్.. కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్
7,518 కార్డులను పరిశీలిస్తున్న సివిల్సప్లయ్ అధికారులు 80 శాతానికి పైగా ఎంక్వైరీ పూర్తి కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్ కామారెడ్డి, నిజామ
Read Moreసదాశివనగర్ మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ
సదాశివనగర్, వెలుగు : మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజా
Read Moreవడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
Read Moreనిజామాబాద్ జిల్లాలో 44 రైస్ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్ : మంత్రి జూపల్లి కృష్ణారావు
వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్లో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని 4
Read More