శ్రీనగర్: జమ్మూ కశ్మర్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా లోయలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదన్నారు. చొరబాట్లు, తిరుగుబాట్లు, బాంబు పేలుళ్లు లాంటి ఇతర టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే లోయలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. కాగా, రెండ్రోజుల కింద నార్త్ కశ్మీర్లోని సొపోర్ టౌన్లో టెర్రరిస్టు అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు మరో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ దాడికి తెగబడింది లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులేనని జమ్మూ కశ్మీర్ పోలీసులు కన్ఫర్మ్ చేశారు.
రెండేళ్లుగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు లేవ్
- దేశం
- June 13, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే మందుల సామేల్
- హైకోర్టును కూడా బీజేపీ కొన్నది: మమత బెనర్జీ
- నువ్వేనా.. నువ్వే నేనా .. సత్యభామ సినిమా నుంచి పస్ట్ లీరికల్ సాంగ్ రిలీజ్
- అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్రు
- సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు
- డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ భవేశ్మిశ్రా
- కేసీఆర్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది : జూపల్లి కృష్ణారావు
- అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీది : మంత్రి సీతక్క
- మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న