హైదరాబాద్, వెలుగు: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘హర్ ఘర్ ఫ్రీడమ్ సేల్’ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కన్జూమర్లకు మెన్, వుమెన్, కిడ్స్ క్లాత్స్పై 75 శాతం వరకు డిస్కౌంట్ను ఇస్తోంది. నగలు, బంగారు ఆభరణాలపై ‘ఫ్రీడమ్ గోల్డె’న్ ఆఫర్ను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటించింది. ప్రతీ గ్రాము బంగారం కొనుగోలుపై ఒక గ్రాము వెండిని ఫ్రీగా అందిస్తోంది. స్టోన్ ఛార్జీలు, అన్ని రకాల ఆభరణాలపై 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది.