టీనేజర్లకు కరోనా వ్యాక్సినేన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.. నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభమైంది. కోవిన్ వెబ్ సైట్ లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలను వైద్యారోగ్యశాఖ వెబ్ సైట్ లో నమోదు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో 12 ప్రభుత్వ దవాఖానాలు, 16 ప్రైవేట్ దవాఖానాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా వ్యాక్సిన్ వేయగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1400 రూపాయలు తీసుకోనున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.
కొనసాగుతున్న టీనేజర్ల కరోనా వ్యాక్సినేన్ రిజిస్ట్రేషన్లు
- దేశం
- January 2, 2022
లేటెస్ట్
- దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ
- అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్ ఏడుస్తున్నది
- ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు
- మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్ కోర్సు
- తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు
- యాదగిరిగుట్టకు ఏప్రిల్లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్కం
- యర్కారంలో ఇరువర్గాల ఘర్షణ
- పోర్షే కొత్త కారు @ రూ.1.70 కోట్లు
- ఇండియాకు 43 మెడల్స్ ఖాయం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్