
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరగనున్నాయి.
- 2024 టీ20 వరల్డ్ కప్ యుఎస్ఏ, వెస్ట్ఇండీస్ లో జరగనుంది
- 2025 ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ వేదిక
- 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా, శ్రీలంకలో జరగనుంది
- 2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు
- 2028 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జరగనుంది
- 2029 ఛాంపియన్ ట్రోఫీకి ఇండియా వేదిక
- 2030 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వేదికలు
- 2031 వరల్డ్ కప్ ఇండియా, బంగ్లాదేశ్ లో జరగనుంది
-
Are you ready for the best-ever decade of men’s white-ball cricket?
— ICC (@ICC) November 16, 2021
Eight new tournaments announced ?
14 different host nations confirmed ?
Champions Trophy officially returns ?https://t.co/OkZ2vOpvVQ pic.twitter.com/uwQHnna92F