వివాదం రేపుతున్న పర్వేశ్ వర్మ కామెంట్స్

వివాదం రేపుతున్న పర్వేశ్ వర్మ కామెంట్స్

ఢిల్లీలో బీజేపీ పవర్ లోకి వస్తే అన్ని మసీదులను కూల్చేస్తానని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన కామెంట్స్ వివాదం రేపుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పర్వేశ్… ఫిబ్రవరి 11 తర్వాత సీన్ మారిపోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే… ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులను కూల్చేస్తామన్నారు.

బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?