ఢిల్లీలో బీజేపీ పవర్ లోకి వస్తే అన్ని మసీదులను కూల్చేస్తానని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన కామెంట్స్ వివాదం రేపుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పర్వేశ్… ఫిబ్రవరి 11 తర్వాత సీన్ మారిపోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే… ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులను కూల్చేస్తామన్నారు.
బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన
see also: భార్య కంటే అవే ప్రాణమట..!
కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు
కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్
ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?
BJP MP Parvesh Verma in Delhi yesterday: Jab Dilli mein meri sarkar ban gayi tab 11 Feb ke baad ek mahine mein, meri Lok Sabha mein jitni masjid sarkari zameen par bani hain unmein se ek masjid nahi chhorunga. Saari masjid hata dunga. pic.twitter.com/WWJE1udVOB
— ANI (@ANI) January 28, 2020