ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వాయిదా

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వాయిదా
  • త్వరలోనే నిర్ణయం : టీఏఎఫ్ఆర్సి

హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణా  ఫీ  రెగ్యులేటరీ కమిటి (టీఏఎఫ్ఆర్సీ)  ప్రకటించింది. ఏఐసీటీఈ కొత్త మార్గదర్శకాల  ప్రకారం ఫీజుల పెంపు నిర్ణయంపై మరోసారి కాలేజీల తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఏఐసీటీఈ గైడ్ లైన్స్ ప్రకారం త్వరలోనే ఫీజుల పెంపు పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని  ఫీ రెగ్యులేటరీ కమిటీ తెలిపింది.

 

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

ఉత్తర తెలంగాణలో చుక్క నీటికి కష్టాలు

సిద్ధూకు ఏడాది జైలు శిక్ష