యెస్‌ బ్యాంకు ఎండిగా ప్రశాంత్‌ కుమార్‌

యెస్‌ బ్యాంకు ఎండిగా ప్రశాంత్‌ కుమార్‌

యెస్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కుమార్‌ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్‌ను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించారు. మహేశ్‌ కృష్ణమూర్తి, అతుల్‌ భేడాలను ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.