ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా పంచాయతీ ప్రతినిధులు, బీజేపీ అధ్యక్షుల ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
మరిన్ని వార్తల కోసం