రెండ్రోజులపాటు గుజరాత్ లో మోడీ పర్యటన

రెండ్రోజులపాటు గుజరాత్ లో మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా పంచాయతీ ప్రతినిధులు, బీజేపీ అధ్యక్షుల ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు