మోహాలి వేదికపై జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు భారీ మార్పులతో వచ్చాయి. పంజాబ్ కెప్టెన్ గా సామ్ కర్రన్, బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నారు.
తుది జట్లు :
బెంగళూరు జట్టు: డుప్లెసిస్, కోహ్లి, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్, సుయాష్, పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
పంజాబ్ జట్టు: అథర్వ, హర్ ప్రీత్ భాటియా, షార్ట్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, షారుక్, సామ్ కర్రాన్, హరిప్రీత్ బ్రార్, ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్జీప్.