శ్రీలంకతో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ కు భారత్ జూనియర్ టీమ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్సీలోని సీనియర్ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ ఆగస్టులోనే మ్యాచులు ఆడనుంది. అప్పటి వరకు క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి జూనియర్ టీమ్ తో జూలైలో లిమిటెడ్ ఓవర్ల మ్యాచులను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ టీమ్ కు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ ను పంపాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు మూడు నెలల పాటు ఇంగ్లాండ్ లోనే ఉండనుంది. ఈ టీమ్ తో పాటే హెడ్ కోచ్ రవిశాస్త్రి, సహాయ కోచింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లనుంది. ఆ సమయంలో జూనియర్ టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్ కు బయల్దేరనున్నట్లు తెలిపింది బీసీసీఐ.
శ్రీలంక టూర్ కు కోచ్ గా ద్రవిడ్
- ఆట
- May 11, 2021
లేటెస్ట్
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు