ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి.. తాజగా ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది.. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని ముందుగా గ్యాంగ్ మేన్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. విరిగిన పట్టాను గమనించి.. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్మెన్.. దీంతో.. రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపివేశారు అధికారులు.. మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు.. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది రైలు.. ప్రస్తుతానికి ఆ రూట్లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.
విరిగిన పట్టా... తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఎక్కడంటే
- ఆంధ్రప్రదేశ్
- November 27, 2023
లేటెస్ట్
- కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రతి హామీని అమలుచేస్తం:మంత్రి జూపల్లి కృష్ణారావు
- అన్నివర్గాల ప్రజలు మోదీ వెంటే ఉన్నారు
- భద్రాచల రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు
- దేశాన్ని మళ్లీ బానిసత్వంలోకి తెచ్చే కుట్ర : సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఎన్నికల బరి నుంచి బ్రిజ్ భూషణ్ ఔట్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
- మావి బూతులు.. వాళ్లయి ప్రవచనాలా : కేటీఆర్
- బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లకు తూట్లు : ఉత్తమ్కుమార్రెడ్డి
- నాంపల్లి రైల్వే స్టేషన్ లో..రూ. 9 లక్షల నగదు సీజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ