ఉచిత కుట్టు మిషన్​ల కోసం దరఖాస్తు చేసుకోండి

ఉచిత కుట్టు మిషన్​ల కోసం దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్, వెలుగు : నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​ మేడె రాజీవ్​సాగర్ ఒక ప్రకటనలో​ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మందికి కుట్టు మిషన్​లు అందజేస్తామని, మహిళలు ఆయా జిల్లాల మైనార్టీ వెల్ఫేర్​ఆఫీసర్ ​కార్యాలయంలో  గురువారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు 2 వేల కుట్టు మిషన్లు, ఇతర మైనారిటీలకు 18వేల కుట్టు మిషన్లు అందజేస్తామని వెల్లడించారు.