రాజీవ్ గాంధీ 75వ జయంతి: నివాళులు అర్పించిన నాయకులు

రాజీవ్ గాంధీ 75వ జయంతి: నివాళులు అర్పించిన నాయకులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతిని పురస్కరించుకుని వీర్ భూమి దగ్గర  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో నివాళులర్పించారు….