మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతిని పురస్కరించుకుని వీర్ భూమి దగ్గర మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో నివాళులర్పించారు….
రాజీవ్ గాంధీ 75వ జయంతి: నివాళులు అర్పించిన నాయకులు
- దేశం
- August 20, 2019
లేటెస్ట్
- జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు