షాపింగ్​ కాంప్లెక్స్‌‌‌‌లో మార్పులు చేయాలి : రాజ్‌‌‌‌ఠాకూర్​

షాపింగ్​ కాంప్లెక్స్‌‌‌‌లో మార్పులు చేయాలి  : రాజ్‌‌‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రణాళికాలోపంతో నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్‌‌‌‌లో మార్పులు చేసి వినియోగంలోకి తేవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అధికారులకు సూచించారు. శుక్రవారం మేయర్​ అనిల్‌‌‌‌కుమార్​తో కలిసి ఎమ్మెల్యే షిపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. రూ.వందల కోట్ల ఐడీఎస్​ఎంటీ స్కీం నిధులతో 78 గదులతో షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మించినా దానిలో ఎవరూ వ్యాపారాలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.