
రంగారెడ్డి
ఎస్సై పట్టించుకోవడం లేదు.. ఎస్పీ ఆఫీసుకు అంబులెన్స్లో రైతు
వికారాబాద్: భూ వివాదంలో తనపై దాడి చేసిన వారికే ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ తీవ్రంగా గాయపడిన ఓ రైతు అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వ
Read Moreఐఏఎస్ అకాడమీలో కీచక టీచర్.. మైనర్ పై లైగింక దాడి
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. కామాందుడిగా మారి మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థినికి ప్రేమ పాటలు నేర్పి ఆమెను కి
Read Moreక్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య..
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో
Read Moreసాంఘిక సంక్షేమ హాస్టల్లో విరేచనాలతో విద్యార్థి మృతి
సాంఘిక సంక్షేమ హాస్టల్ లో విరేచనాలతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్
Read Moreరంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవ
Read Moreనడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఒంటరిగా
Read Moreరాజేంద్రనగర్లో 16 లక్షల విలువైన గంజాయి పట్టివేత
రంగారెడ్డి: శంకర్పల్లి ఎక్స్ రోడ్డువద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఓ లారీలో ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు త
Read Moreశంకర్ పల్లిలో రూ. 16 లక్షల గంజాయి పట్టివేత.. మహిళతో పాటు ఇద్దరు అరెస్ట్
రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శంకర్ పల్లి ఎక్స్ రోడ్డు దగ్గర 64 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఒక మహిళతో
Read Moreవికారాబాద్ జిల్లా జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత
వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమిని పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు
Read Moreవిద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు
రంగారెడ్డి:విద్యార్థులు, వారి తల్లిదండ్రులపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ విద్యాశాఖ అధికారులు చేశారు. పటాన్ చెరు మండలం
Read Moreఅసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం: కొడంగల్ ఆర్డీవో శ్రీనివాస్
కొడంగల్, వెలుగు: అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కొడంగల్ ఆర్డీవో శ్రీనివాస్, కడా
Read Moreఅల్వాల్లో చైన్ స్నాచింగ్.. కంట్లో కారం కొట్టి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగుడు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంట్లో చొరబడి కళ్లల్లో కారం కొట్టి మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. జేజేనగర్ &nb
Read Moreఆలయంలో చోరీ.. అమ్మవారి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయానంద్ గ్రౌండ్ ముందున్న ఆలయంలో
Read More