రంగారెడ్డి
15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి: సామ వెంకటరెడ్డి
మేడిపల్లి, వెలుగు: పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మేడ్చల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బోడుప్పల్ కార్
Read Moreచిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి
రంగారెడ్డి జిల్లాలో వెన్నులో దడ పుట్టించే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడికి ప్రయత్నించాయి. సదరు మహిళ ప్రతిఘటించడంతో ప్రాణాలతో
Read Moreరోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం
వికారాబాద్ జిల్లా: వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢికొట్టిన దుర్ఘటనలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. తృటిలో తండ్రీకొడుకులు గాయాలతో బయటపడ్డారు. ప్రమా
Read Moreటీచర్లు మెడికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి: విద్యాధికారిణి రేణుకాదేవి
వికారాబాద్, వెలుగు: జిల్లాలో బదిలీ కొరకు అప్లై చేసుకున్న టీచర్లు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తాండూరులోని జిల్లా మెడికల్
Read Moreప్లాటు కబ్జా.. వ్యక్తిపై కేసు నమోదు
ఘట్ కేసర్, వెలుగు: ప్లాటును కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్
Read Moreవంద పడకల ఆస్పత్రికి రూ. 17 కోట్ల నిధులు: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చేవెళ్ల ఆస్పత్రిలోని డయాలసిస్ వార్డు కాలిపోగా.. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సందర్శించారు. డయాలసిస్ వార
Read Moreవికారాబాద్ లో పోలీసుల దాష్టీకం..ఫిర్యాదు దారునే చితకబాదిన వైనం
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు ద
Read Moreబిల్లులు చెల్లించాలని పాలు పారబోసి నిరసన
ఆమనగల్లు, వెలుగు : పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలంటూ పాడి రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు.
Read More19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కొడంగల్, వెలుగు: భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగింది. 19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను బుధవారం పోలీస
Read Moreఫిట్నెస్ లేని 46 స్కూల్ బస్సులు సీజ్
తెలంగాణలో పాఠశాలు పునః ప్రారంభ కావడంతో విద్యార్ధులను తరలించే బస్సులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు రవాణా శాఖా అధికారులు. రవాణ శాఖ కమీషనర్ జ్యోతి బుద
Read Moreప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి
ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం 2024, జూన్ 11వ తేదీ
Read Moreమల్లికార్జున ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే
పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు
Read Moreఅధిక ధరకు విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కేసు
చేవెళ్ల, వెలుగు: అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముత్తున్న ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి చౌరస్తాలో
Read More












