రంగారెడ్డి

వారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం..

చనిపోయిన మహిళ మృతదేహంతో ఇంట్లోనే ఉంచుకుని ఓ కుంటుంబ జీవనం కొనసాగిస్తున్న ఘటన కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. &

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More

మియాపూర్లో మిస్సైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు

మియాపూర్లో యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. డిసెంబర్ 14న మియాపూర్ లో అదృశ్యమైన పవన్ కళ్యాణ్ మృతదేహం దీప్తీ నగర్ లో లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం దీప

Read More

వికారాబాద్ లో గుప్త నిధుల కలకలం..

వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గుప్త నిధుల కలకలం రేగింది. మండలంలోని విశ్వనాధ్ పూర్ గ్రామ శివారులో వెంకట్ రెడ్డి పొలాల్లో ఉన్న పురాతన శివ లింగా

Read More

చేవెళ్ల అభివృద్ధికి సహకరిస్త : మంత్రి సీతక్క

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ చేవెళ్ల సెగ్మెంట్ ఇన

Read More

వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

జీడిమెట్ల, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డ ఘటన నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండారి లే

Read More

ఇంట్లో చోరీ చేసి తప్పించుకునేందుకు చెరువులో దూకిన దొంగ

బండరాయిపై కూర్చుని గట్టుపైకి రాకుండా పోలీసులకు చుక్కలు చీకటి పడగానే అట్నుంచి అటే పరారైన నిందితుడు సూరారం పోలీస్​స్టేషన్ పరిధిలో  ఘటన

Read More

అక్రమ నిర్మాణాల కూల్చివేత

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. అనుమతి లేకుండా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలోని 378 స

Read More

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. 47 ఎకరాల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై పోల

Read More

హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన

Read More

తేనెటీగల పెంపకంపై అగ్రి వర్సిటీలో శిక్షణ

గండిపేట, వెలుగు: నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్ బీ హెచ్ఎం)లో భాగంగా రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీలో రైతులు, యువతకు తేనెటీగల

Read More

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం : కలెక్టర్ గౌతమ్

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, తహసీల్దార్లపై ఉందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం అంత

Read More

వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

శంకర్​పల్లి పీఎస్ పరిధిలో ఘటన శంకర్​పల్లి, వెలుగు: వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్ పల్లి పీ

Read More