హనుమకొండ, వెలుగు : వరంగల్ ఎంజీఎం దవాఖానాలో ఎలుకల గోల తగ్గడం లేదు. ఈ ఏడాది మార్చి 27న హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్లు, చేతివేళ్లను ఎలుకలు కొరికిన విషయం తెలిసిందే. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఆ తరువాత ఎలుకలు కొరకడంతో రక్త స్రావమై పరిస్థితి విషమించి ఏప్రిల్ 2న చనిపోయాడు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి సూపరింటెండెంట్ డా.బి.శ్రీనివాసరావును తప్పించింది. ఆ స్థానంలో ఛార్జ్ తీసుకున్న డా.వి.చంద్రశేఖర్ ఎలుకల బోన్లు ఏర్పాటు చేసి తాత్కాలిక చర్యలు చేపట్టారు. తరువాత లైట్తీసుకున్నారు. దీంతో మళ్లీ ఎంజీఎంలో ఎలుకల సంచారం మొదలైంది. వర్ధన్నపేటలోని హాస్టల్లో బల్లి పడిన ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఉంచిన ఆర్థో మెడికల్వార్డులోనే ఎలుకలు తిరుగుతూ కనిపించాయి.
ఎంజీఎంలో ఎలుకల గోల
- తెలంగాణం
- September 7, 2022
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది