ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్ డెలివరీనే నయా ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్ డెలివరీనే నయా ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!
  • 10–30 నిమిషాల్లోనే డెలివరీ అంటున్న కంపెనీలు
  • క్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దూసుకుపోతున్న బ్లింకిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అదే బాటలో బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జొమాటో, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • క్విక్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ అవకాశాలు చూస్తున్న కంపెనీలు

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తాజాగా 10–30  నిమిషాల్లో డెలివరీ చేయడం ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావొచ్చు, గ్రోసరీ కావొచ్చు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డెలీవరి చేస్తామని కంపెనీలు చెప్పుకుంటున్నాయి. బ్లింకిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (గ్రోఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్విగ్గీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెజాన్ పాంట్రీ,  జెప్టోలు ఇప్పటికే  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంటర్ అయ్యాయి. గ్రోసరీ డెలివరీ  సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా త్వరలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్ డెలివరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకొస్తామని ప్రకటించింది. జొమాటో ‘10 మినిట్స్ డెలివరీ’ తీసుకురావడానికి రెడీ అవుతుండగా, దీనిపై విమర్శలు కూడా  పెరుగుతున్నాయి. రిలయన్స్ కూడా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీలోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నామని ప్రకటించింది. నవీ ముంబైలో ట్రయల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కూడా స్టార్ట్ చేసింది. లోకల్ కిరాణాలతో కలిసి ‘జియోమార్ట్  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కింద క్విక్ డెలివరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించాలని రిలయన్స్ చూస్తోంది. రిలయన్స్ కూడా ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో కంపెనీల మధ్య పోటీ మరింత పెరుతుందని చెప్పొచ్చు. 

పెద్ద కంపెనీల చూపు ఇటువైపే

కరోనా సంక్షోభంతో  డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా మార్పులొచ్చాయి. కొత్తగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోసరీ డెలివరీ సెగ్మెంట్‌ పుట్టుకొచ్చింది. ఈ సెగ్మెంట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండగా, భారీ అవకాశాలకు కొదవ లేదని రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే విషయాన్ని బయటపెట్టింది. దేశంలో క్విక్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుగుతోందని, 2025 నాటికి ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 రెట్లు ఎక్కువ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధిస్తుందని అంచనావేసింది. అంటే 2025 నాటికి క్విక్ డెలివరీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ 5.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనావేసింది. ఇటువంటి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదిగేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. భారీగా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి.  డెలివరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించే కంపెనీ డంజోలో రిలయన్స్  26 శాతం వాటాను కొనుగోలు చేసింది. టాటా  గ్రూప్ బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసింది. వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోసరీ డెలివరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓలా  కూడా ఓలా డ్యాష్ పేరుతో గ్రోసరీ డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఎంటర్ అయ్యింది. భారీగా ఇన్వెస్ట్ చేయాలని కూడా చూస్తోంది. కంపెనీలు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ డెలివరీల కోసం వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, స్టోర్లను ఏర్పాటు చేయడం పెంచుతున్నాయి. తమ డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేస్తున్నాయి. 

ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎంతపెద్దదంటే..

క్విక్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వేగంగా డెలివరీ చేయడం) సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా పెరుగుతోందని రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీర్ తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది. ప్రస్తుతం 700 మిలియన్ డాలర్లు (రూ. 5,320 కోట్లు) గా ఉన్న ఈ సెగ్మెంట్ మార్కెట్ వాల్యూ, 2025 నాటికి 5.5 బిలియన్ డాలర్ల (రూ. 41,800 కోట్ల) కు పెరుగుతుందని అంచనావేసింది. ఈ ఇండస్ట్రీలో 45 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. గ్రోసరీ  డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2020 తర్వాత నుంచే  పుంజుకుంటోందని,  కరోనా వలన ప్రజల కొనుగోలు విధానాలు మారాయని వివరించింది. ఈ ఇండస్ట్రీలోకి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు కూడా భారీగా వస్తున్నాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూసుకుంటే 2021 లో ఏకంగా 13.43 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు క్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్లోకి వచ్చాయి. ‘క్విక్ కామర్స్ అతిపెద్ద సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అవకాశాలను కంపెనీలు గుర్తిస్తున్నాయి. వేగంగా డెలివరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తూ ప్రజల కొనుగోలు విధానాలను మార్చేస్తున్నాయి’ అని రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుప్తా అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా అనిపిస్తుండంతోనే ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా ఎదుగుతోందని చెప్పారు.