న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ కంపెనీ అలీబాబా పై చైనీస్ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల( 2.8 బిలియన్ డాలర్లు) ఫైన్ వేసింది. ‘యాంటి కాంపిటీటివ్’ రూల్స్లో భాగంగా ఈ డబ్బులు కట్టాలని ఆదేశించింది. కంపెనీకి ఉన్న పొజిషన్ను వాడుకొని, కాంపిటేటర్లు లేకుండా అలిబాబా చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. చైనీస్ ప్రభుత్వం అక్కడి టెక్, ఫైనాన్షియల్ కంపెనీలపై గత కొంత కాలం నుంచి స్క్రూటినీ పెంచింది. టెన్సంట్ హోల్డింగ్స్ను కలుపుకొని మొత్తం 12 కంపెనీలపై ఈ ఏడాది మార్చిలో రూ. 57 లక్షల చొప్పున ఫైన్ వేసింది. ఈ కంపెనీలు డీల్స్ను బయటపెట్టడంలో ఫెయిలయ్యాయని ఆరోపించింది.
అలీబాబాకు రూ. 21 వేల కోట్ల ఫైన్!
- బిజినెస్
- April 11, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి