వెంకటేష్ సైంధవలో రుహానీ శర్మ

వెంకటేష్ సైంధవలో రుహానీ శర్మ

టాలీవుడ్​ ప్రముఖ నటుడు వెంకటేశ్​ 75వ సినిమా సైంధవ రీసెంట్​ గా అనౌన్స్​మెంట్​ చేశాడు. హిట్​ డైరెక్టర్​ శైలేష్​ కొలను రెగ్యులర్​ షూట్​ను ఈనెలాఖరు నుంచి ప్రారంభించనున్నారు. సైంధవ నుంచి లేటెస్ట్​ బజ్​ తెలిసింది. వెంకటేష్​ కు జోడిగా రుహాని శర్మ నటించనుంది. యాక్టింగ్​‌‌కు స్కోప్​ ఉన్న పాత్ర కావడంతో రుహాని అయితే సరిగ్గా సరిపోతారని మేకర్స్​ భావించి ప్రాజెక్టులో తీసుకున్నారు. ఇందులో వెంకటేష్​కు ఆపోజిట్​ చాలెంజింగ్​ రోల్​లో కనిపించనుంది. హిట్​ సినిమాతో శైలేష్​ డైరెక్టర్‌‌గా ఎంట్రీనిచ్చిన హిట్​ లో రుహాని శర్మ లీడ్​ రోల్​ లో కనిపించింది. సైంధవ హై వోల్టేజీ యాక్షన్​ థ్రిల్లర్​గా సినిమా.