
కాంటర్ హౌస్హోల్డ్ ప్యానెల్ డేటా ప్రకారం సఫోలా ఓట్స్ దేశంలోనే నెంబర్ వన్ ఓట్స్ బ్రాండ్గా ఎదిగిందని మారికో ప్రకటించింది. మార్కెట్లో ఈ బ్రాండ్కు 43 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపింది. అంతేకాకుండా దేశంలోని ప్రతీ 11 కుటుంబాలలో ఒకటి ఓట్స్ను విరివిగా వాడుతోందని మారికో వెల్లడించింది. సఫోలా ఓట్స్ను 2011 లో కంపెనీ లాంచ్ చేసింది.