లక్నోలో ఇప్పటి నుంచే 144 సెక్షన్ అమలు.. ఎప్పటి వరకంటే?

లక్నోలో ఇప్పటి నుంచే 144 సెక్షన్ అమలు.. ఎప్పటి వరకంటే?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. మే 20న పోలింగ్, జూన్ 4 ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. హోలీ, రంజాన్ పండుగలు, ఎలక్షన్లు వస్తున్న కారణంగా రాష్ట్ర అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 17 వరకు ఈ నిబంధన కోనసాగుతుందని JCP లా అండ్ ఆర్డర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు. అల్లర్లు, గొడవలు జరగకుండా పఠిష్ఠ భద్రతా ఏర్పాటు చేశారు.