లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. నిన్న భారీగా నష్టపోయిన మార్కెట్లు ఇవాళ కొనుగోళ్లు మద్దతుతో లాభాల బాట పట్టాయి. గత సెషన్ లో భారీగా నష్టపోయిన షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో మార్కెట్ లో బుల్ జోరు కనిపిస్తోంది ప్రస్తుతం సెన్సెక్స్ 900కిపైగా పాయింట్ల లాభంతో 56,700పాయింట్ల వద్ద కంటిన్యూ అవుతోంది. ఐటీ, మెటల్, రియల్టీ, పీఎస్ యూ బ్యాంకింగ్ ఇండెక్స్ లు 2 నుంచి 3 శాతం మేర లాభాల్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం ప్రాఫిట్ లో కొనసాగుతోంది. 270 పాయింట్లకుపైగా లాభంతో 16,880 వద్ద ట్రేడవుతోంది. 

For more news

ఇన్వెస్టర్లను వెంటాడుతున్న ఒమిక్రాన్

బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ చొరబాటుదారుడు హతం

కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ దూకుడు