బీజింగ్: చైనాలో కరోనా వ్యాప్తి ఆగడంలేదు. ఒమిక్రాన్ వేరియంట్తో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నయ్. షాంఘైలో ఇప్పటికీ 2.60 కోట్ల మంది లాక్డౌన్లోనే ఉన్నరు. సోమవారం షాంఘైలో వైరస్ బారిన పడి ముగ్గురు వృద్ధులు చనిపోయారని చైనా హెల్త్ కమిషన్ తెలిపింది. షాంఘైలో లాక్డౌన్ విధించిన తర్వాత వైరస్ మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. అయితే ఈ ముగ్గురు వ్యాక్సిన్ వేసుకోలేదని అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటివరకు అక్కడ 3,72,000 కేసులు రికార్డయ్యాయి.
లాక్డౌన్ తర్వాత షాంఘైలో ఫస్ట్ డెత్
- విదేశం
- April 19, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- క్రాప్ లోన్ల పాత బకాయిలూ సర్కార్ మెడకే!
- రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి Vs హరీష్ రావు | జహీరాబాద్ కాంగ్రెస్ సమావేశం | రెండో దశ పోలింగ్ | V6 తీన్మార్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం