ఆట
IND vs ENG 2025: 41 పరుగులకే చివరి 7 వికెట్లు.. 471 పరుగులకు టీమిండియా ఆలౌట్
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కనీస పోరాటం కూడా చేయకపోవడంతో తొల
Read MoreIND vs ENG 2025: 8 ఏళ్ళ తర్వాత వస్తే ఇదేం బ్యాడ్లక్.. పోప్ స్టన్నింగ్ క్యాచ్కు డకౌటైన కరుణ్ నాయర్
దేశవాళీ క్రికెట్ లో అసాధారణంగా రాణించి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన కరుణ్ నాయర్ కు నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుగ
Read MoreIND vs ENG 2025: 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. రెండో రోజు తొలి సెషన్ ఇంగ్లాండ్దే
టీమిండియాతో జరుగుతున్న లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ తొలిసారి పుంజుకుంది. రెండో రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు తీసి భారత్ పై ఆధిపత్యం చూపించింది
Read MoreIND vs ENG 2025: ముచ్చటగా ముగ్గురు: లీడ్స్ టెస్టుల్లో పంత్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఓపెనర్ జైశ
Read MoreMLC 2025: డుప్లెసిస్ మెరుపు సెంచరీ.. 40 ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్ సమం చేసిన మాజీ సఫారీ కెప్టెన్
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసుతో సంబంధం లేకుండా టీ20 ఫార్మాట్ లో తన తడాఖా చూపిస్తున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా 40 ఏళ్ళ వ
Read MoreBAN vs SL: 37 ఓవర్లలో 296 పరుగుల లక్ష్యం.. సంచలన ఫలితానికి సిద్ధమైన బంగ్లాదేశ్, శ్రీలంక
గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. టెస్ట్ ముగియడానికి చివరి రోజు చివరి సెషన్ మాత్రమే మిగిలి ఉంది. రెం
Read MoreIND vs ENG 2025: రెండు చేతులకి తిమ్మిర్లు.. నొప్పిని భరిస్తూనే సెంచరీ బాదిన జైశ్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో అసాధారణ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా గడ్డపైనా సెంచరీ బాదిన ఈ యువ ఓపెనర్.. శు
Read MoreIND vs ENG 2025: బ్లాక్ సాక్స్ ధరించిన గిల్.. వివాదంలో టీమిండియా కెప్టెన్
ఇంగ్లాండ్ పై లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ సెంచరీతో దుమ్ములేపాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది సెంచరీ మార్క్
Read MoreIND vs ENG 2025: కామెంట్రీ చేస్తూ కోహ్లీని అవమానించిన టీమిండియా మాజీ క్రికెటర్
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చే
Read Moreచరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్లో తొలి ప్రయత్నంలోనే గోల్డ్ మెడల్
భారత జావెలింగ్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. పారిస్ లో జరుగుతున్న డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు. శుక్రవారం (
Read Moreఇండియా హాకీ ప్లేయర్లకు ఇక నుంచి మంత్లీ అలవెన్స్
న్యూఢిల్లీ: ఇండియా హాకీ ప్లేయర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్&zwn
Read Moreరగ్బీ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ హీరోస్ జోరు
ముంబై: రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) తొలి సీజన్&zwnj
Read Moreస్పోర్ట్స్ స్కూల్స్ను దేశానికే ఆదర్శంగా మారుస్తాం: శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్&zwnj
Read More












