భారత్ మూడో టీ20: టాస్ గెలిచిన లంక

 భారత్ మూడో టీ20: టాస్ గెలిచిన లంక

భారత్ తో జరుగుతున్న లాస్ట్ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. సెకండ్ టీ20లో చెలరేగి భారీ స్కోర్ చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది శ్రీలంక. వరుస విక్టరీలతో జోరుమీదున్న రోహిత్ సేన.. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోగా .. క్లీన్ స్వీప్ టార్గెట్ గా బరిలోకి దిగుతుంది.
టీమ్స్ వివరాలు: