గోదావరిఖని ఫైర్సర్వీస్‌‌‌‌లపై స్టూడెంట్లకు అవగాహన

గోదావరిఖని ఫైర్సర్వీస్‌‌‌‌లపై స్టూడెంట్లకు అవగాహన

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్​స్టూడెంట్లకు ఫైర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లపై అవగాహన కల్పించారు. మంగళవారం స్టూడెంట్లను గవర్నమెంట్​ హాస్పిటల్​పక్కనున్న ఫైర్​స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లి ఫైరింజన్‌‌‌‌, ఇతర సర్వీస్‌‌‌‌ల గురించి వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలన్న విషయమై ఫైర్​సిబ్బంది స్టూడెంట్లకు ప్రత్యక్షంగా చూపించారు.