కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై 6 వారాల్లోగా గైడ్ లైన్స్ ఇవ్వాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఎంతివ్వాలనేదిపై తాము ఆదేశించలేం కానీ... బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పింది. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. బాధిత కుటుంబాలకు ఎంతివ్వాలనేది ప్రభుత్వమే చర్చించి ఆదుకోవాలని కోరింది. పరిహారం ఎంత ఇవ్వాలనే నిర్ణయాన్ని NDMA కు ఇస్తున్నామని తెలిపింది. తాము సూచనలకు అనుగుణంగా గైడ్ లైన్స్ ఉండాలని కేంద్రానకి ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు.
కరోనా పరిహారం ఎంతివ్వాలని మేం చెప్పలేం
- దేశం
- June 30, 2021
లేటెస్ట్
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు