దీపావళి గిఫ్ట్‌: ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చిన కంపెనీ

దీపావళి గిఫ్ట్‌: ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చిన కంపెనీ

సిబ్బందిని సంతోషంగా ఉంచడంలో గుజరాత్ లోని సూరత్ వ్యాపారుల తీరే వేరు. దీపావళి రోజున తమ సిబ్బందికి ఆశ్చర్యపరిచే బహుమతులిస్తుంటారు యజమానులు. అలాగే ఈసారి కూడా సూరత్ కు చెందిన అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని తమ స్టాఫ్ కు ఎలక్ట్రిక్ స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. పెట్రోల్ ధరల పెరుగుదల లాంటి కారణాలతో తమ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు కంపెనీ డైరెక్టర్ సుభాష్ దావర్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

షేర్‌‌ మార్కెట్ దీపావళి ముహుర్తం ట్రేడింగ్

కరోనా వల్ల అనాథలైన పిల్లలతో సీఎం దీపావళి వేడుకలు

బంగ్లాదేశ్‌ నుంచి గోల్డ్ స్మగ్లింగ్.. వైజాగ్‌లో స్మగ్లర్ అరెస్ట్