రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందనే కారణంతో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త సుత్తితో దాడి చేసి హత్య చేశాడు. పటాచ్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామం వడ్డెర కాలనీకి చెందిన మేక వేలు స్థానికంగా రాయి కొట్టే పని చేస్తుంటాడు. వేలు భార్య రాజేశ్వరి ఇతరులతో తరుచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. కాగా బుధవారం కూడా వారి మధ్య ఫోన్ మాట్లాడే విషయమై గొడవ జరగడంతో కోపంతో వేలు రాళ్లు కొట్టే సుత్తితో రాజేశ్వరి తలపై విచక్షణా రహితంగా కొట్టాడు. అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భార్యపై దాడి అనంతరం వేలు అక్కడి నుంచి పరారయ్యాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
అనుమానంతో భార్యను హత్య చేసిండు
- తెలంగాణం
- August 19, 2021
లేటెస్ట్
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్