#V6Velugu

కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ

ఆపరేషన్ సిందూర్ సక్సెక్ కావడం.. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటం, పాక్ కీలక బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం.. ఇవన్నీ చూసి

Read More

మసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..

ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఉగ్ర మూకలను చెల్లాచెదురు చేసిన మిషన్. టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ అది.

Read More

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్..

భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ప్రధాని మోదీ మరోసారి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు.  త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం

Read More

హైదరాబాద్లో వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు.. నిందితుల్లో జైలు వార్డెన్, ఏపీ కానిస్టేబుల్

అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక జైలు వార్డెన్,

Read More

పాక్ కాల్పులు.. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి

పాకిస్తాన్  కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మే 10న ఉదయం రాజౌరీ దగ్గర  ఆయన ఇంటిపై  జరిగిన కాల్పుల్లో  ప్రభుత

Read More

ఆధారాల్లేకుండానే అరెస్ట్ చేయడం అలవాటైంది.. ఈడీ తీరుపై సుప్రీం సీరియస్

ఛత్తీస్ ఘడ్ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాల్లేకుండానే ఈడీ అరెస్ట్ చేస్తోందని అసహనం వ్యక్తం చేసింది. 

Read More

ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి.. ఇంట్లోనే కుళ్లిపోయిన మృతదేహాలు

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది .  కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి.  సుభాష్(40) అన

Read More

సంధ్య థియేటర్ తొక్కిసలాట: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ   శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బేగంపేటలోని అనంత రిహాబిలేషన్ సెంటర్ కు  వెళ్లి డాక్టర్

Read More

రోడ్లు బాగుంటేనే తెలంగాణ ధనిక రాష్ట్రం: నితిన్ గడ్కరీ

 తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఆదిలాబాద్ లో పర్యటించిన ఆయన.. స్మార్ట్  సీటీలు  కాదు...‌స్మార్ట్

Read More

గుడ్ న్యూస్: ఆ స్థలాలు 125 గజాల్లోపు ఉంటేనే ఫ్రీగా రిజిస్ట్రేషన్

 రాష్ట్రంలో ఏడాదిన్నరగా పెండింగ్‌‌లో ఉన్న జీవో 59 అప్లికేషన్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ జీవో కింద 58 వేలకుపై

Read More

ఇవాళ్టి(మే5) నుంచి.. భూభారతి అమ్మలయ్యే జిల్లాలు, మండలాలివే..

రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. భూ భారతి చట్టంలో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి

Read More

మహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం.. బీఎస్ఎఫ్ జవాన్ మృతి

మహబూబాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులో ద్వి చక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘ

Read More

ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ట్రిపుల్‌‌ ఐటీ నోటిఫికేషన్‌‌ విడుదల చేయలేదు

సోషల్‌‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు నిర్మల్, వెలుగు : బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌‌ ఐటీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌

Read More