Farmer\'s

రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రా

Read More

కొనుగోలు సెంటర్లు లేక రైతుల కష్టాలు

మిర్యాలగూడలో కొనుగోలు సెంటర్లు లేక మిల్లులకు క్యూ కట్టిన రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నేరేడుచర్లలో వడ్ల రైతులు రోడ్డెక్కారు. కోతలు జోర

Read More

మక్క రైతుకు దక్కని మద్దతు

సర్కార్ కొనుగోళ్లు లేకపోవడంతో నష్టపోతున్న రైతులు  క్వింటాల్​కు రూ. 300 - 600 నష్టం   ఇప్పటికే పడిపోయిన ధరలు.. తడిచాయన్న సాకుతో మరిం

Read More

కౌలు రైతులను మేం పట్టించుకోం: కేసీఆర్

హైదరాబాద్: కౌలుకు భూములు సాగుచేస్తున్న రైతుల విషయం మేం పట్టించుకోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లే.. కౌలుకు చేస్తున్న

Read More

ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే

కేంద్రం ఇచ్చిన ఇన్‌‌ఫుట్​ సబ్సిడీ  కూడా ఇవ్వని రాష్ట్ర సర్కారు  గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన  పంటలపై సర్వే చేస

Read More

రైతుల కోసం తల నరుక్కునేందుకూ సిద్ధమే

చండీగఢ్: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు కరెంటు, వాటర్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు

Read More

రైతుబంధు కమిటీలతో రైతులకు ఫాయిదా లేదు

ఫండ్స్​లేవు.. పనుల్లేవు గైడ్ లైన్స్ ఇవ్వక పనిచేయని మెంబర్లు 700 కోట్ల రివాల్వింగ్ ఫండ్, షేర్ కాపిటల్ ఉత్తిదే వందల కోట్లతో నిర్మించి

Read More

ఏసీ రూంలో మష్రూమ్స్​..లాభాల పంట

‘పెట్టుబడి పోగా ఎంతోకొంత మిగిలితే చాలు’ అనుకుంటారు  రైతులు. కానీ, బీహార్​లోని గయకి చెందిన రాజేష్​సింగ్​ అలా అనుకోలేదు. తనతో పాటు మరో

Read More

దేశాన్ని సర్కారీ తాలిబాన్లు కబ్జా చేసిన్రు

దేశాన్ని సర్కారీ తాలిబాన్లు కబ్జా చేశారన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్. దేశంలో సర్కారీ తాలిబాన్ కమాండర్లు ఉన్నారని ఆయన అన్నారు. రై

Read More

కాళేశ్వరం ముంపు బాధితుల కోసం మహాపాదయాత్ర

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం నుంచి బీజేపీ మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వ

Read More

6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2వేల 6 కోట్ల రుణమాఫీ

15న సీఎం కేసీఆర్ 50వేల లోపు రైతు రుణాల మాఫీని లాంఛనంగా ప్రకటిస్తారని చెప్పారు.. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ మ

Read More

రైతులకు బ్యాంకులు అప్పులిస్తలేవు

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం పంటల సాగు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా 20 శాతం మించి రైతులకు రుణాలు అందలేదు. జూన్‌‌ నుంచే

Read More

బ్లాక్​ మార్కెట్.. రూ.600 ప్యాకెట్​కు రూ.1200

మిర్చి విత్తనాల  కోసం ఖమ్మం గాంధీచౌక్​లోని సీడ్స్​ షాపుల దగ్గర సోమవారం రైతులు బారులు తీరారు.  గంటల కొద్ది నిలబడి విత్తనాలు కొనుగోలు చేశారు.

Read More