Aam Aadmi Party

దేశంలో ప్రతిపక్ష లీడర్ల గొంతు నొక్కే కుట్ర : ఉబెదుల్లా కొత్వాల్‌‌‌‌

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : దేశంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మైనార్టీ ఫైనాన్

Read More

గుజరాత్ లోని ఒకే ఇంటిపేరుతో ముగ్గురు అభ్యర్థులు

ఎన్నికల్లో గందరగోళానికి గురవుతున్న ప్రజలు  న్యూఢిల్లీ​:  ఈ సారి గుజరాత్‌‌లోని భరూచ్ లోక్​సభ స్థానంలో ఆసక్తికర పోరు జరగనుంద

Read More

ఆప్ అంతమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్

 సీబీఐ, ఈడీ చార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు సీబీఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు   లిక్కర్ స్కామ్​లో నన్ను ఇరికించాలని

Read More

ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇయ్యాల కోర్టుకు చెప్తరు

 లిక్కర్ స్కామ్​లో కీలక ఆధారాలు సమర్పిస్తారు: సునీత కేజ్రీవాల్ రెండేండ్లలో 250 సార్లు ఈడీ సోదాలు చేసింది ఎక్కడా సొమ్ము దొరకలేదు మా ఇంట్ల

Read More

ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​కు కోర్టులో ఊరట

విచారణకు సహకరించలేదంటూ నమోదైన కేసులో బెయిల్ న్యూఢిల్లీ :ఢిల్లీ ఎక్సైజ్​పాలసీ స్కామ్​లో ఆమ్​ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీ

Read More

పార్టీ ఆఫీస్​ను ఖాళీ చేయాల్సిందే .. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రాంతంలోని ఆప్ ప్రధా

Read More

నాకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలి: అర్వింద్‌ కేజ్రీవాల్‌

బీజేపీ అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న తనకు నోబెల్‌ బహుమతిని ఇవ్వాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని

Read More

కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత

కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కమల్ కాంత్ బాత్రా బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో కన

Read More

ఐదోసారీ డుమ్మా .. ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్​ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్  కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్  ఐదోసారి కూడా ఎన్ ఫోర్స్ మెంట్

Read More

రాజ్యసభకు ఆప్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌‌‌‌డీ గుప్తా, సుశీల్

Read More

డీసీడబ్ల్యూ పదవికి స్వాతి మలివాల్‌ రాజీనామా

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి స్వాతి మలివాల్ 2024  జనవరి 5వ తేదీన రాజీనామా చేశారు. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామ

Read More

రాజ్యసభకు స్వాతి మలివాల్‌.. నామినేట్ చేసిన ఆప్

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  స్వాతి మలివాల్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఢిల్లీతో పాటుగా సిక్కంలో నాలుగు రాజ్యసభ స్థా

Read More

సీన్ రిపీట్.. మరోసారి ఈడీ సమన్లను దాటవేయనున్న ఆప్ చీఫ్

ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్

Read More