acb

యాదగిరిగుట్ట ఎలక్ట్రికల్ ఈఈ రామారావు సస్పెన్షన్

యాదాద్రి భువనగిరి: అవినీతి, లంచం కేసులో ఏసీబీకి చిక్కిన యాదగిరి గుట్ట ఎలక్ట్రికల్​ఈఈ రామారావుపై సస్పెన్షన్​ వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ  శ

Read More

11లక్షల బిల్లు కోసం లక్షా 90 వేల లంచం ..ఏసీబీకి అడ్డంగా దొరికిన యాదగిరి గుట్ట ఎలక్ట్రికల్‌ ఈఈ

 ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకున్న యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్

Read More

ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన జీపీవో ..రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం జీపీవో బాణావత్​ శ్రీనివాస్​ నాయక్​ సోమవారం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీస

Read More

పండ్లకు లంచం.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు ..పరిగిలో అటవీ శాఖ అవినీతి పర్వం

లారీ సీతాఫలాలకు రూ.50 వేల లంచం పరిగిలో అటవీ శాఖ అధికారుల అవినీతి పర్వం వల పన్ని పట్టుకున్న ఏసీబీ పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి రే

Read More

పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్​ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్​ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. శనివారం(అక్టోబర్​18) పాక్టికా ప్రావిన్స్​లో జరిగిన ఈ దాడుల

Read More

లంచం తీసుకుంటూ .. ఏసీబీకి చిక్కిన నల్గొండ ఫైర్‌‌ ఆఫీసర్‌‌ సత్యనారాయణరెడ్డి

ఎన్‌‌వోసీ జారీకి డబ్బులు డిమాండ్‌‌..  నల్గొండ అర్బన్‌‌, వెలుగు : పటాకుల దుకాణం ఏర్పాటు కోసం ఎన్‌‌

Read More

నల్గొండ జిల్లాలో టపాసుల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ అధికారి

దీపావళికి టపాసుల అమ్మకాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఒకవైపు ప్రభుత్వం  ఆదేశిస్తుంటే.. కొందరు అధికారులు టపాసుల వ్యాపారుల నుంచి మామూళ్

Read More

కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్.. నిషేధిత జాబితాలోకి ముగ్గురి ఆస్తులు

హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ ఇచ్చారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇంజనీర్లు హరిరాం, నూనె శ్రీధర్, మురళీ

Read More

ఏసీబీ వలలో చిట్యాల ఎమ్మార్వో.. రైతు నుంచి రూ. రెండు లక్షలు లంచం డిమాండ్..

నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు చిట్యాల ఎమ్మార్వో. గురువార

Read More

ఓటుకు నోటు కేసుతో చాలా కోల్పోయా: మత్తయ్య

బషీర్​బాగ్, వెలుగు: ఓటుకు నోటు కేసులో తాను విలువైన సమయాన్ని, జీవితాన్ని కోల్పోయాని గతంలో ఏ4 నిందితుడిగా ఉన్న బెరూసలేం మత్తయ్య భావోద్వేగానికి గురయ్యారు

Read More

కాళేశ్వరం అక్రమాలపై రంగంలోకి ఏసీబీ..అక్రమాల డొంక కదిలేనా.?

కాళేశ్వరం కేసులో కీలక పరిణామం. కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ రంగంలోకి దిగనుంది.  కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై  దర్యాప్తు జరపాలని ఏసీబీక

Read More