amit shah
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ అగ్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్
Read Moreహైకోర్టు సీరియస్..ఐదుగురిని రిలీజ్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కింది
Read Moreఅమిత్ షా టూర్ షెడ్యూల్
రాత్రి పోలీసు అకాడమీలో బస రేపు పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకలకు హాజరు అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో భేటీ హైదరాబాద్ : కేంద్ర హ
Read Moreఅమిత్ షా సభను విజయవంతం చేయండి
హైదరాబాద్: ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన అమిత్ షా సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కారు కుట్రలు పన్నుతోందని బీజేపీ జాత
Read Moreసమైక్యతా ఉత్సవాలు ఇంతకుముందు ఎందుకు చేయలేదు
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పిస్తూ భారత సైనిక దళాలు1948 సెప్టెంబర్17న హైదరాబాద్కు స్వాతంత్య్రం కల్పించాయి. ఈ ఘటన జరిగి 50 ఏండ్లు పూర్తయ
Read Moreఎనిమిదేండ్ల పాలన ఇట్లున్నదని నడ్డాకు చెప్పిన
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గత నెల 27 న వరంగల్ సభకు హాజరైన సందర్భంగా ఆయన నన్ను కలిశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, వర్తమాన తెలంగాణ, భవి
Read Moreతెలంగాణ విమోచన ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక
Read Moreసెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ సభలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్ 17పై పొలిటికల్ టెన్షన్ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్
Read Moreసెప్టెంబర్ 16న హైదరాబాద్ కు అమిత్ షా
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ము
Read Moreఅవినీతిపరుల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యం
కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు సహా కరీంనగర్ లో గుట్టలు మాయమైపోయాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డవారి నుంచి అన్నీ క
Read Moreదేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వా
Read Moreఉద్యమ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేసిండు
నల్గొండ: తెలంగాణ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేశారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడులో
Read Moreదేశ చరిత్ర తెల్సుకోవాలని రాహుల్ గాంధీకి హితవు
సీఎం గెహ్లాట్ సొంతగడ్డ జోధ్పూర్లో భారీ సభ జోధ్పూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తుందని కేంద్ర హో
Read More












