amit shah

రాహుల్ గాంధీతో నితీష్ కుమార్ భేటీ

బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించినట్లు తె

Read More

ఆప్ నేతలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు

ఆప్ నేతలకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు పంపారు. ఆప్ కు చెందిన అతిషీ, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు గవర్నర్

Read More

ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాల్సిందే..

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని.. ఆయనకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజకీయాల్లో దేన్నైనా సహించగలం కానీ నమ్మ

Read More

లాల్‌బాగ్చా రాజాకు అమిత్ షా ప్రత్యేక పూజలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని లాల్‌బాగ్చా గణేష్ను దర్శించుకున్నారు. స్వామి వారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా &n

Read More

అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొన

Read More

సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలి

సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీ

Read More

ఈటలను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్

కమలాపూర్: హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) ఇటీవల అనారోగ్యం

Read More

నాలుగురోజుల పాటు రాష్ట్రంలో తరుణ్ చుగ్ పర్యటన

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా బీజేపీ బలోపేతానికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీ

Read More

సర్కారును ఇరకాటంలో పడేసేందుకేనా.. ?

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర హోంశాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్

Read More

కేరళలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

కేరళలోని తిరువనంతపురంలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు దక్షి

Read More

‘ఆపరేషన్​ లోటస్’ ఫెయిల్​ అయ్యింది

న్యూ‌‌‌‌‌‌‌‌ఢిల్లీ: డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఇంటిపై సీబీఐతో దాడులు చేయించిన తర్వాత గుజరాత్​లో ఆమ్​ ఆద్మీ

Read More

సెప్టెంబర్ 4 నుండి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం కేసీఆర్ కలవడాన్ని తాము అభినందిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్,  కేసీఆర్ ఇద్ద

Read More

150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర

ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎ

Read More