amit shah

హైకోర్టు సీరియస్..ఐదుగురిని రిలీజ్ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టు సీరియస్​ అయ్యింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కింది

Read More

అమిత్ షా టూర్ షెడ్యూల్

రాత్రి పోలీసు అకాడమీలో బస రేపు పరేడ్​ గ్రౌండ్​లో విమోచన వేడుకలకు హాజరు అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో భేటీ హైదరాబాద్ : కేంద్ర హ

Read More

అమిత్ షా సభను విజయవంతం చేయండి

హైదరాబాద్: ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  తలపెట్టిన అమిత్ షా సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కారు కుట్రలు పన్నుతోందని బీజేపీ జాత

Read More

సమైక్యతా ఉత్సవాలు ఇంతకుముందు ఎందుకు చేయలేదు

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పిస్తూ భారత సైనిక దళాలు1948 సెప్టెంబర్17న హైదరాబాద్​కు స్వాతంత్య్రం కల్పించాయి. ఈ ఘటన జరిగి 50 ఏండ్లు పూర్తయ

Read More

ఎనిమిదేండ్ల పాలన ఇట్లున్నదని నడ్డాకు చెప్పిన

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గత నెల 27 న వరంగల్ సభకు హాజరైన సందర్భంగా ఆయన నన్ను కలిశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, వర్తమాన తెలంగాణ, భవి

Read More

తెలంగాణ విమోచన ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక

Read More

సెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ సభలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్‌‌ 17పై పొలిటికల్‌‌ టెన్షన్‌‌ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్

Read More

సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ కు అమిత్ షా

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ము

Read More

అవినీతిపరుల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యం

కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు సహా కరీంనగర్ లో గుట్టలు మాయమైపోయాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డవారి నుంచి అన్నీ క

Read More

దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని  శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వా

Read More

ఉద్యమ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేసిండు

నల్గొండ: తెలంగాణ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేశారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడులో

Read More

దేశ చరిత్ర తెల్సుకోవాలని రాహుల్ గాంధీకి హితవు​

సీఎం గెహ్లాట్​ సొంతగడ్డ జోధ్​పూర్​లో భారీ సభ జోధ్​పూర్: రాజస్థాన్​లో కాంగ్రెస్  ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తుందని కేంద్ర హో

Read More

షోయబుల్లాఖాన్ కుటుంబసభ్యులను కలిసిన కిషన్ రెడ్డి

గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య్ర సమరయోధులు షోయ

Read More