ap news

ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు.

సోమవారం ( డిసెంబర్ 8 ) మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన క్రమంలో

Read More

తిరుమలలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు..

తిరుపతిలో డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 16 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల కార్యక్రమం నిత్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తం

Read More

Actor Joseph: అందరినీ నవ్వించే సినీ నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మృతి

టాలీవుడ్ సినీ నటుడు, పాస్టర్ మరిపూడి జోసెఫ్‌ గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం (2025 డిసెంబర్ 4న) చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా

Read More

ఇండిగో ఫ్లైట్ రద్దయిందా.. డోంట్ వర్రీ.. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నయ్ !

ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ నుంచి దేశంలోని పలు నగరాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్

Read More

వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట ఆలయానికి వచ్చే 50 ఏళ్ళ వరకు సరిపడేలా పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని

Read More

బాల్య వివాహ రహిత భారత్ను నిర్మించాలి: చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్మన్

బాల్య వివాహం మన దేశంలో ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక చెడు సంప్రదాయం. బాల బాలికలు తమ బాల్యాన్ని కోల్పోయి  విద్య,  ఆరోగ్యం, అభివృద్ధి

Read More

శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం మహాక్షేత్రంలో 2026 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భ

Read More

రాజ్యాంగమంటే అంబేద్కర్ రచించాడు అని మాత్రమే చాలామందికి తెలుసు.. కానీ..

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు రాజ్యాంగాన్ని కంపల్సరీ పాఠ్యాంశం

Read More

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నాం: కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు

( సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్న సందర్భంగా) దశాబ్దాల పీడనకు స్వస్తి పలికి, స్వరాష్ట్ర పరిపాలనలో తెలంగాణ

Read More

కుల నిర్మూలనకు అంబేద్కరిజమే శరణ్యం

భారతదేశంలో వందల  ఏండ్లుగా ప్రజల్ని విభజించి పాలిస్తున్న వ్యవస్థ కులవ్యవస్థ.  అది మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలరాసింది. చదువుకూ తద్వారా జ్ఞానా

Read More

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి

చెన్నై: తమిళనాడులోని రామనాథపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొని ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్య

Read More

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్.. వారికే ఎక్కువ సమయం దర్శనాలు..!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది టీటీడీ. 182 గంట

Read More

తిరుమల శిలాతోరణం దగ్గర డ్రోన్ కలకలం... ఎవరా ఫారినర్..?

కలియుగ వైకుంఠం తిరుమల ఏడుకొండల పరిధిలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై

Read More