ap news

ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదాకా ఆందోళన చేస్తం.. నిర్మల్ జిల్లా లింగాపూర్లో లబ్ధిదారుల ధర్నా

కడెం, వెలుగు:  ఇందిరమ్మ ఇండ్లలో స్థానిక నేతలు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో లబ్ధ

Read More

భూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన

వాట్సప్‌ లో స్టేటస్‌ నోట్ పెట్టుకుని.. పురుగులు మందు తాగిండు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ లో ఘట

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందు డబ్బాతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన

ఎల్లారెడ్డిపేట,వెలుగు: తమను కొనసాగించాలని పురుగు మందు డబ్బాతో నలుగురు నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ

Read More

మంత్రి ఆశయానికి ఆఫీసర్ల గండి! జీరో దందా, ఆర్డీకి అడ్డాగా ఖమ్మం మార్కెట్..

కోల్డ్ స్టోరేజీలకు ఇన్ చార్జ్ లుగా సెక్యూరిటీ గార్డ్ లు, వాచ్​మెన్లు  కిందిస్థాయి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డ్యూటీలు వేసి దందా   రికార

Read More

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు.. ఓటరు ఐడీకి ఆధార్ లింక్ ఆప్షనల్ మాత్రమే: సీఈవో సుదర్శన్రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా 64 శాతం మంది లింక్ చేసుకున్నరు ఇతర రాష్ట్రాల్లో ఉండి.. తెలంగాణలో నమోదైన 30 వేల డబుల్​ ఓట్లు తొలగించినం ఒక్కో పోలింగ్​ స్టేషన్

Read More

రెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ

Read More

కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు

 ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జిల్లాస్థాయిలోనే అస

Read More

గో సంర‌క్షణ‌కు సమగ్ర విధానం.. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయండి వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా

Read More

2018 లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం.. కేసీఆర్, కేటీఆర్‌ను కఠినంగా శిక్షించాలి: పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సాక్షిగా సిట్​కు స్టేట్​మెంట్​ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా ప్లాన్​ చేశారని ఫైర్​ ఫోన్​ట్యాపింగ్​ కేసులో సాక్

Read More

బనకచర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి.. ఇప్పుడు అభ్యంతరాలా?: ఏపీ

కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్ల తరలింపు ఒక్కటే మార్గమన్నారు ​ గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు ఆ నీటి

Read More

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. టీవోఆర్కు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు:  ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులప

Read More

ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ అతలాకుతలం.. లొంగకుంటే చంపేస్తామని ఖమేనీకి ట్రంప్ అల్టిమేటం !

టెహ్రాన్​లో టెన్షన్​.. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు -రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఇరాన్​పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్

Read More

సొంత పార్టీ నేతలను కూడా వదల్లేదు.. ఎన్నికల ముందు మొత్తం 4 వేల 200 మంది ఫోన్లు ట్యాప్.. విచారణలో విస్తుపోయే నిజాలు !

15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాప్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్ నవంబర్ 15 నుంచి 30 మధ్య  మొత్తం 4,200 మంది ఫోన్

Read More