ap news
గంటకు రూ.350.. AI కోసం డేటా కలెక్షన్ చేస్తూ లక్షల్లో సంపాదన.. కూరగాయలు అమ్మే పోరడి వీడియో వైరల్
ఈ స్టోరీ చదివితే నిజంగా ఇలాంటి ఐడియాలు మనకెందుకు రావబ్బా అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఏఐతో జాబ్స్ పోతున్నాయ్.. పని తగ్గుతుంది అనుకునే వాళ్లే కానీ.. ఈ ల
Read Moreపెద్దపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ధాన్యం కుప్పలకు అగ్గి అంటుకుని రూ.20 లక్షల నష్టం
ఆరుగాలం కష్టపడిన రైతుకు పంట చేతికి వచ్చినట్లే వచ్చినా ఏదో ఒకరూపంలో చివరికి నష్టాలు తప్పడం లేదు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో నష్టం, వర్షాలు పడి పం
Read Moreమావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ పెరిగి... గుండె ఆగిపోయేలా ఉంది: వైఎస్ జగన్
మావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ పెరిగి గుండె ఆగిపోయేలా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( మే 21 ) మీడియా సమావేశంలో మాట్ల
Read Moreమార్కాపురం జిల్లాలో గుప్తనిధుల కలకలం... ఫారెస్ట్ ఆఫీసర్లే తవ్వించారు...!
గుప్తనిధులు... అమ్మమ్మలు, తాతలు చెప్పిన కథల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వీటి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం. గుప్త నిధుల చుట్టూ అల్లిన కథలు చాల
Read Moreహైదరాబాద్ కృష్ణ కాంత్ పార్కులో గుండెపోటుతో కుర్చీ తాత మృతి
మాట తీరుతో సోషల్ మీడియాలో కుర్చీ తాతగా ఫేమస్ అయిన మహ్మద్ పాషా చనిపోయాడు. హైదరాబాద్ కృష్ణ కాంత్ పార్క్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవించే పాషా.. రోజూలానే కృ
Read Moreఎంత స్పీడ్తో కొట్టేసిందో.. ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ముంబై: పూణే-ముంబై ఎక్స్ప్రెస్వేపై, ముంబై నుంచి పూణేకు వెళ్లే దారిలో ఒక స్కోడా కారు ఘోర ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ మితిమీరిన వేగంత
Read Moreహుజూర్ నగర్ ఇరిగేషన్ శాఖలో అధికారుల మధ్య గొడవ.. తల్వార్తో దాడికి ప్రయత్నించిన డీఈఓ
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారుల మధ్య గొడవ చినికి చినికి గాలివానలా తయారైంది. ఏకంగా అసహనం కోల్పోయి దా
Read Moreటెట్రా ప్యాక్ల్లో వోడ్కా అమ్మకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ఢిల్లీ: టెట్రా ప్యాక్లు, సాచెట్ల వంటి గుర్తించలేని ప్యాకేజీలలో మద్యం (వోడ్కా) అమ్మకాలను.. వోడ్కా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్
Read Moreఈ ఎద్దు మసాల దోశ కస్టమర్.. రోజూ రెండు దోశలు తినకుండా కదలదు.. వీడియో వైరల్
ఒక ఎద్దు మసాల దోశ కస్టమర్ గా మారిపోయింది. రోజూ వచ్చి రెండు దోశలు తింటే గాని హోటల్ ముందు నుంచి కదలదు. ఆ ఎద్దును నంది బాబాగా పిలుచుకునే హోటల్ ఓనర్.. ఎద్
Read Moreవరంగల్ జిల్లాలో ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష
ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2026 మే 20వ తేదీన హంతకునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన
Read Moreకోట్లు ఖర్చుపెట్టి చేసే పనిని ఫ్రీగా చేసి పెట్టిన ప్రధాని మోడీ !
ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీలో పార్లే ఆహార ఉత్పత్తుల్లో ఒకటైన మెలోడీ చాక్లెట్ హైలైట్ అయింది. ఆమెకు ఈ దేశీ చాక్లెట్ ప్యాకెట్
Read Moreయాదగిరిగుట్ట వేద పండితుడు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన వేద పండితుడు వేణుగోపాల చార్యులకు గుండెపోటు రావడంతో ఆయనను భువనగిరి ఏరియా ఆసుపత్రి
Read Moreబోయిన్పల్లి స్టేషన్లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడిన SI నందిత
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 2026 మే 20న నిర్వహించిన ఈ రైడ్స్ లో ఎస్సై నందిత లంచం తీసుక
Read More












