ap today

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మంది మృతి

కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఇవాళ 21 వేల 320 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. లాక్ డౌన్ పెట్టి కఠినంగా

Read More

కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం

ఏపీ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం ప్రకటించింది ఏపీ సర్కార్. కరోనాతో పేదలు చనిపోతే వారి పిల్లలు

Read More

ఇద్దరు పిల్లలను చంపి గొంతు కోసుకున్న తల్లి

ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో ఘటన భర్తతో కొట్లాడి దారుణానికి ఒడిగట్టిన తల్లి ఆదిలక్ష్మి బాధతో ఆర్తనాదాలు చేయడంతో గుర్తించిన ఇరుగు పొర

Read More

బిచ్చగాడు మృతి.. అతని పెట్టెనిండా డబ్బులే

తిరుమలలో బిచ్చమెత్తుకుని జీవిస్తున్న శ్రీనివాసాచారి అనారోగ్యంతో బిచ్చగాడు మృతి చెందాడు. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే&nbs

Read More

గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు రఘురామకృష్ణరాజు తరలింపు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం గుంటూరు జైలుకు చేరుకున్

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు

గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్త

Read More

రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపాలని ఆదేశం న్యూఢిల్లీ: ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ

Read More

ఏపీ:జిల్లా అధికారికి చికిత్సలో నిర్లక్ష్యం..ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

ఆసుపత్రి సూపరింటెండెంట్ తోపాటు.. ఇద్దరు హెడ్ నర్సులకు షోకాజ్ నోటీసులు కోవిడ్ ఆసుపత్రుల ఇంచార్జులెవరూ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణ అనంతపుర

Read More

ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు 15వేలు సాయం

అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడి అశువులు బాసిన వారు సంప్రదాయబద్దంగా అంత్యక్రియలకు నోచుకోవడం లేదన్న ఘటనలపై ఏపీ సర్కార్ స్పందించింది. అంత్యక్రియల ఖర్చుల

Read More

రఘురామకృష్ణ రాజు ఖైదీ నెంబర్ 3468

గుంటూరు జిల్లా జైలు పాత బ్యారక్ లో ఒక సెల్ కేటాయింపు అమరావతి: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గుంటూరు జిల్లా జైలు అధికారులు ఖైడీ నెంబర్ 3468 కేటాయించా

Read More

ఏపీలో 24 వేలు దాటిన కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇవాళ ఆదివారం సెలవు రోజు కాబట్టి కాస్త కేసులు తగ్గుతాయోమోనన్న ఆశలను అడియాసలు చేస్తూ..

Read More

రఘురామకృష్ణ రాజు గుంటూరు జైలుకు తరలింపు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక ఆయనను నేరుగా జి

Read More

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 28 వరకు రిమాండ్

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాలని ఆదేశం ముందుగా గుంటూరు జీజీహెచ్ కు.. ఆ తర్వాత రమేష్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఆరోగ్యం మెరుగయ్యే వరక

Read More