BRS
ప్రాణం పోయినా సిద్ధాంతాన్ని వీడను
చేవెళ్ల, వెలుగు: ప్రాణం పోయినా నమ్మిన సిద్దాంతాన్ని విడిచిపెట్టనని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. శుక్రవారం సెగ్
Read Moreబీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో ప్రజలు విసిగిపోయారు : ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు : ఓట్ల కోసం ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నాయని, ఆ అబద్ధపు హామీలను నమ్మవద్దని బీఎస్
Read Moreకుత్బుల్లాపూర్ లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటం: కూన శ్రీశైలంగౌడ్
జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని అనుచరులు నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, తనను గెలిపిస్తే.
Read Moreముషీరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: అనిల్ కుమార్ యాదవ్
ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాలకు న్యాయం, అందరికీ సమాన అవకాశాలు కాంగ్రెస్తోనే సాధ్యమని ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ యాదవ్
Read Moreమంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మరు: వజ్రేశ్ యాదవ్
మేడిపల్లి, వెలుగు: మంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ
Read Moreగెలిపిస్తే.. శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేస్త: అరికెపూడి గాంధీ
చందానగర్,వెలుగు: శేరిలింగంపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాం
Read Moreకేసీఆర్కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు: డి.రాజా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్కు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ సహా
Read Moreబడంగ్పేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏమైంది?: అందెల శ్రీరాములు
ఎల్బీనగర్,వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవెరలేదని.. అభివృద్ధి పనుల్లో శిలాఫలకాల ప్రారంభోత్సవాలకే మంత్రి సబితమ్మ పరిమితం చేశారని మహేశ్
Read Moreహామీలు తప్ప.. అభివృద్ధి లేదు: రాజ్ నాథ్ సింగ్
మెహిదీపట్నం, వెలుగు: పదేండ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చుడు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. కుమ్మక్కైనయ్: ఖర్గే
ఎల్ బీ నగర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని.. అధికారం కోసం ఆరాటపడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
Read Moreకారు, సారు బేజారు..వెంటాడుతున్న మార్పు
తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు రాజకీయ శక్తిగా నిలిచి సహకరించిన బీఆర్ఎస్..సెంటిమెంటుతో అధికారం పొందిన మరుక్షణమే ప్రజల ఆకాంక్షలను విస్మరించింది. స్వీయ
Read Moreకనీస మద్దతు ధరతో రైతులకు లబ్ధి: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు కన్నా.. ధాన్యానికి మద్దతు ధర
Read Moreరైతుబంధుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుబంధు నిధులను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో పంపినీ చేయడానికి ఎలాం
Read More












