BRS

మహా న్యూస్ పై దాడి జస్ట్ శాంపిల్..మేం దాడి చేస్తే వేరే ఉంటది

సూర్యాపేట: మమ్మల్ని ఇష్టం వచ్చిన్నట్లు బూతులు మాట్లాడితే ఎవరూ ఊరుకునే ది లేదని, నిన్న మహా న్యూస్ పై  జరిగింది కేవలం శాంపిల్ మాత్రమేమని బీఆర్ఎ స్

Read More

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ

Read More

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే తలసాని డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు బీ

Read More

డిసెంబర్ వరకు నెట్టెంపాడు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

డిసెంబర్ నాటికి నెట్టెంపాడును పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో  పదేళ్ల BRS పాలనలో ఇరిగేషన్ బ్రష్టు పట్టిం

Read More

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  హైదరాబాద్ లోని  భారతీయ విద్య భవన్ లో   మాజీ ప్రధాని పీవీ నరసింహారావ

Read More

మాకు మెట్రో ఇవ్వరా.? ఏం పాపం చేశాం..ఎందుకీ వివక్ష : సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణపై  కేంద్రానికి ఎందుకీ ఈ వివక్ష అని  ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.   చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో,మూ

Read More

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై BRS దాడి : ఖండించిన ప్రముఖులు

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై దాడి జరిగింది. 2025, జూన్ 28వ తేదీ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. 30 న

Read More

ఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర

Read More

మారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​ఎదుట శుక్రవ

Read More

బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్.. ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే కేసులు: MP విశ్వేశ్వర్ రెడ్డి

నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి  నేను భూమి అమ్మిన వ్యక్తి నుంచి రూ.13 కోట్

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎంపీ రఘునందన్ రావు స్టేట్ మెంట్ రికార్డ్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్టేట్ మెంట్ తీసుకున్నారు  సిట్ అధికారులు. కాలి గాయంతో  సికింద్ర

Read More

నా ఇల్లు, ఆస్తులు అమ్మి అయినా సరే.. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లిస్తా: మంత్రి వాకిటి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏ మాత్రం జాప్యం చేయొద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  జూన్ 27న  మహబూబ్ నగర్ జిల

Read More

తలతిక్క పనులతోనే బీఆర్ఎస్ ఓటమి.. ఫోన్ ట్యాపింగ్పై మంత్రి జూపల్లి ఫైర్

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు  కాళేశ్వరంపై సమగ్ర విచారణకు కట్టుబడి ఉన్నాం ఆదిలాబాద్: బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశార

Read More