chhattisgarh

కులం, మతం పేరుతో ఓట్లేసి ప్రజలు విసిగిపోయారు

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ రాయ్ పూర్:  కులం, మతం పేరుతో ఓట్లు వేసి ఛత్తీస్ గఢ్ ప్రజలు విసిగిపోయారని ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్

Read More

కిడ్నాప్ అయిన భర్త కోసం అడవిలోకి వెళ్లిన భార్య

చత్తీస్ గఢ్ లో తన భర్త కోసం  ఓ మహిళ అడవిబాట పట్టింది. మూడేళ్ల వయస్సున్న తన  కుమారుడిని చంకనెత్తుకుని.. భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది

Read More

జవాన్లపై కాల్పులు జరిపిన తోటి జవాన్

ఛత్తీస్‎గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మిలటరీ బేస్ క్యాంప్‎లో జవాన్ల మధ్య గొడవ జరిగింది. మారాయిగూడ పోలీస్‎స్టేషన్ లిమిట్స్‎

Read More

గోవర్ధన్ పూజలో కొరడా దెబ్బలు తిన్న సీఎం

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‎ను కొరడా దెబ్బలు కొట్టారు. అదేంటి ఓ సీఎంను కొరడా దెబ్బలు కొట్టడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయం

Read More

దుర్గమ్మ నిమజ్జనం ఊరేగింపులో భక్తుల పైనుంచి దూసుకెళ్లిన కారు

ఒకరి మృతి.. మరో 20 మందికి గాయాలు ఛత్తీస్ గఢ్: జష్ పూర్ లో లఖీంపూర్ తరహా ఘటన చోటు చేసుకుంది.  దసరా వేడుకల్లో పాల్గొన్న భక్తుల మీదుగా కారు

Read More

7 గంటల్లో 101 ఆపరేషన్లు.. డాక్టర్‌‌కు షోకాజ్ నోటీసులు

రాయ్‌పూర్: ఒక డాక్టర్‌‌ కేవలం ఏడు గంటల్లోనే సెంచురీ కొట్టారు. రికార్డు స్థాయిలో 101 ఆపరేషన్లు చేసి సమస్యల్లో చిక్కుకున్నారు. నిబంధనలకు

Read More

మావోలు అమర్చిన బాంబులు పేలి 12 మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ సమీపంలోని ఘాటియా మావోయిస్టులు అమర్చిన IED బాంబులు పేలి 12 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇవాళ

Read More

పిల్లలకు మిలిటెంట్ ట్రైనింగ్ ఇస్తున్న మావోయిస్టులు

న్యూఢిల్లీ: పిల్లల్ని తమ దళాల్లో చేర్చుకోవడానికి మావోయిస్టులు పెద్ద ఎత్తున్న యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడమే గాక వారి

Read More

ఆ అమ్మవారు ఏడాదిలో ఐదుగంటలే దర్శనమిస్తారు

దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో...కొన్ని రహస్యాలు, కొన్ని అద్భుతాలు, మరికొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఛార్‌ధామ్‌ వంటి కొన్ని పుణ్యక్

Read More

కరోనాతో 10 మంది మావోలు మృతి

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది

Read More

మత్తెక్కించే వార్త: మరోసారి ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

మందుబాబులకు గుడ్‌న్యూస్. లాక్‌డౌన్, కర్ఫ్యూ, కరోనా కేసుల వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దాంతో మందు ప్రియుల బాధలు అన

Read More

మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఛత్తీస్‌‌ఘర్‌లో దారుణం జరిగింది. అధిక ఆల్కహాల్ మోతాదు ఉన్న సిరప్ తాగడం వల్ల ఏడుగురు మరణించారు. ఈ దారుణ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని

Read More

రాష్ట్రాలను అప్రమత్తం చేయడంలో కేంద్రం ఫెయిల్ 

రాయ్‌పూర్: కరోనా సెకండ్ వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేయలేదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు.  కరోనా వ్యా

Read More