Congress
తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమే: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. రెండేండ్ల నుంచి మౌనంగా చూస్తున్నామని.. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేద
Read Moreఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు పెను శాపం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర
Read Moreపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెరుగైన ఫలితాలు.. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కేసీఆర్
హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్య
Read Moreనెహ్రూ ఘనతను తెలుపుతున్న లెక్కలు
బ్రిటిష్ వారు1947లో ఇండియాను విడిచి వెళుతూ విశాల ఇండియాను విభజించి, పలు సమస్యల్ని వదిలేసి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించి దానితో బాటు కుదేలైన
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: గాంధీ స్థానంలో సావర్కర్ వస్తుండు
ఈ మధ్యకాలంలో మహాత్మాగాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము నుంచి గాంధీ పేరు తీసేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు పాస్ చేసింది. అంతేకాకుండా గ
Read Moreకొలువుదీరనున్న గ్రామ పాలకులు!
ఎన్నికల హడావుడితో గ్రామాలలోని నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ప
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేండ్ల పాలనపై మరిం
Read Moreనాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20) హైదరాబాద్లోని -నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తి
Read Moreకోట్లాది మంది పేదలపై మోడీ సర్కార్ దాడి: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సోనియా గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్&z
Read Moreగాంధీ పేరు మర్చిపోయేలా చేయడానికి కేంద్రం కుట్ర : మంత్రి వివేక్
గాంధీ పేరు మర్చిపోయేలా చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం చట్టంలో గాంధీ
Read Moreమణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత
మణుగూరు పీకే ఓసీ 2 ప్రవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, డిసెంబర్ 19న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుల &n
Read Moreపల్లెల ప్రగతికి పాటుపడాలి : ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ మరిపెడ, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఇదే విజయోత్సాహంతో పల్లెల ప్రగతికి పాట
Read Moreసిద్ధిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..
శుక్రవారం ( డిసెంబర్ 19 ) సిద్ధిపేటలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ క్రమంలో సిద్ధిపేటకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు.
Read More












