Congress
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ... కీలక శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్...
పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది రేవంత్ సర్కార్. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మే 1, 2026 నుం
Read Moreకంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రి ఎదుట కవిత నిరసన
కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రి ఎదట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరసనకు దిగారు. డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ
Read Moreప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య: కేంద్రమంత్రి బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ
Read Moreబెంగాల్ లో గెలిచేది బీజేపీనే..మే 4న స్వీట్లు, జల్మూరి పంచుతాం: ప్రధాని మోదీ
పశ్చిమబెంగాల్ లో కమలం వికసించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణానగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మోదీ త
Read Moreపోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించండి..ఈసీకి TVK చీఫ్ విజయ్ లేఖ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 17 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది . పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని
Read Moreతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: ఓటేసిన సీఎం స్టాలిన్, రజినీ, విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం(ఏప్రిల్23) ఉదయం 7 గంటలనుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తమిళనాడు
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం
Read Moreసమ్మె వద్దు.. మాయా మాటలు నమ్మొద్దు : ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం విన్నపం
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంతో బుధవారం ( ఏప్రిల్ 22 ) నుంచి సమ్మెకు పిలుపున
Read Moreటీజీఎస్ఆర్టీసీ సమస్యలపై అధికారుల కమిటీ... జీవో విడుదల చేసిన ప్రభుత్వం...
టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. అధికారుల కమిటీకి సంబంధించి
Read Moreబీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది: ఎంపీ వంశీ
మంచిర్యాల: బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి
Read Moreబీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయింది.. రాహుల్ గాంధీ ఫైర్
చెన్నై: అవినీతి ఆరోపణలతో నమోదైన ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే అన్నాడీఎంకే నాయకులు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గ
Read Moreబీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ పోయిండు: సీఎం రేవంత్
హైదరాబాద్: హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల కేసులో అరెస్ట్ చేయకుండా బీజేపీ పెద్దల కా
Read Moreకేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం.. రీ డిజైన్ పేరుతో భారీ అవినీతి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం (ఏప్రిల్ 20) సీఎం రేవంత
Read More













