Congress
తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్దే పవర్.. KTR తల కిందికి.. కాళ్లు పైకి పెట్టిన BRS అధికారంలోకి రాదు: మంత్రి అడ్లూరి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తల కిందికి.. కాళ్లు పైకి పెట్టిన తె
Read Moreకాక్రోచ్ జనతా పార్టీ @ 20M : ఇన్ స్టాలో 2 కోట్ల మంది ఫాలోవర్స్
ఇదో వరల్డ్ రికార్డ్.. జస్ట్ ఆరు అంటే ఆరు రోజుల్లోనే 20 మిలియన్.. అక్షరాల 2 కోట్ల మంది ఫాలోవర్స్. కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య ఇది
Read Moreసరస్వతీ అంత్య పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు
హైదరాబాద్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ నలుమూలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల పెద్ద ఎత్తున పుష్కరాలకు త
Read Moreపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్/మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్
Read Moreపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పేదలందరికీ ఇండ్లు అందే వరకు మంజూరు చేస్తూనే ఉంటాం జూన్ 2న ఆసిఫాబాద్
Read Moreగోదావరి పుష్కరాలంటే ఆంధ్రా కాదు.. తెలంగాణ అనేలా చేస్తాం: మంత్రి కొండా సురేఖ
బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాల అభివృద్ధి వరంగల్, వెలుగు : ‘గోదావరి పుష్కరాలంటే ఆంధ్రా కాదు.. తెలంగాణ అన్నట్లు చూపుతాం&rsqu
Read Moreకాళేశ్వరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు...
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ( మే 21 ) కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్
Read Moreకాళేశ్వరానికి పుష్కర శోభ... ఇవాళ్టి ( మే 21 ) నుంచి 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు
ఉదయం 5.43 గంటలకు పుష్కరకాలం ప్రారంభం తొలి పుణ్యస్నానం ఆచరించనున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, గవర్నర్&z
Read Moreకేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు నరకొద్దు... సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి: సేవ్ కేబీఆర్ సభ్యులు
పంజాగుట్ట, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న చెట్లను నరకవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సేవ్ కేబీఆర్ సభ్యులు తెలిపారు. మంగళవారం సోమాజిగ
Read Moreరాజకీయాలకు అతీతంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తం: మంత్రి వివేక్
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (మే 19) సంగారెడ్డి
Read Moreమే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2026, మే 23న సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని మంగళవారం (మే 19) శంకర్ వె
Read Moreకృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి అప్పగించింది కేసీఆరే: మంత్రి జూపల్లి
పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( మే 19 ) జరిగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశా
Read Moreఅందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం... సొంతింటి కల నెరవేర్చుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి జిల్లా బానూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( మే 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుత
Read More












