Congress
తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు..వారి విషయంలో ఎంక్వైరీ
రాష్ట్రంలో గత పాలకుల అండదండలతో సాగిన ‘అసైన్డ్’ భూముల దందాపై ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ‘అసైన్డ్ పాలసీ’ని తీసుకువస్
Read Moreతెలంగాణ సర్కార్ బనకచర్లను అడ్డుకోవాల్సిందే: కవిత
కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని... ఏపీ అక్రమాలను అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు టీఆర్ఎస్ చీఫ్ కవిత.
Read Moreపేదల పక్షానే సీపీఐ పోరాటం : కూనంనేని సాంబశివరావు
నల్లబెల్లి, వెలుగు : అధికారం ఉన్నా, లేకున్నా పేదల పక్షాన పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
Read Moreగ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుతో.. పర్యావరణ విధ్వంసం
సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనం కాబోతున్నది: రాహుల్గాంధీ ఆ ఆలోచనే నన్ను కలిచివేస్తున్నది.. కేంద్రానికి పర్యావరణంపై అవగాహన లేదు ద
Read Moreమీ పదేండ్ల పాలన.. మా రెండున్నరేండ్ల పాలనపై.. కేసీఆర్.. చర్చకు రా: సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు సాగునీరు రాలే.. మా కష్టాలు తీరలే పరిహారం అడిగిన ఉద్దండాపూర్ నిర్వాసితులను జైలులో పెట్టి కొట్టించిన చరిత్ర మీది పాదయాత్ర కాద
Read Moreపాదయాత్ర కాదు... పొర్లుదండాలు చేసినా బీఆర్ఎస్ పాపాలు పోవు: సీఎం రేవంత్
పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ( జూన్ 5 ) పలు ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం రేవంత్ ఉద్దండా
Read Moreఇండియా మొత్తంలో 60 శాతం తెలంగాణలోనే వడ్లను సేకరించాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలమూరులో రెండోరోజు పర్యటించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ( జూన్ 5 ) కరివెన ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో సీఎం వెంట
Read Moreవైఎస్సార్ పై మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నా..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ లేఖ
హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్
Read Moreఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్... 1580 ఎకరాలు ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ రెడీ...
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్ పోర్టుకు 1580 ఎకరాలు ఇవ్వడానికి సిద్దమైన రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన లేఖను రక్ష
Read MoreBRS నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, కుంభకోణాలు బయటపెట్టిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెస
Read Moreబీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర
Read Moreరూ.కోటితో ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని రూ.కోటితో అభివృద్ధి చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధ
Read Moreరేవంత్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతయి: మంత్రి జూపల్లి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్
Read More












