Congress
ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్
ఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ
Read Moreమేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా : బరితెగించిన భూ మాఫియా
సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలో రికార్డుల ప్రకారం లక్షా 8 వేల187 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలోన
Read Moreప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్
రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాల పర్వం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో చూస్తే ఈ జిల్లానే భూ అక్రమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎక్కడ చూసి
Read Moreబీఆర్ఎస్ లోకి జీవన్రెడ్డి.. ఏప్రిల్ 27న చేరే అవకాశం
ఇంటికెళ్లి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని వెల్లడి జగిత్యాల, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రె
Read Moreకాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలి: సీఎం రేవంత్
వానాకాలంలోపే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి: సీఎం రేవంత్ మేడిగడ్డ వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన స్వయంగా వచ్చి పన
Read Moreనిఖార్సైన జీవన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ అవమానిస్తోంది: కేటీఆర్
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గురువారం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద
Read Moreప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ పార్టీలోకి : జీవన్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు గుర
Read Moreవడ్ల కొనుగోలుకు మరో 60 రోజులు గడువు ఇవ్వండి... కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ..
వరి కొనుగోలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రబి 2024-25కు 5 లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ పెట్టాల
Read Moreబంజారాహిల్స్ లో బంజారా లేక్ పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న బంజారా లేక్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో ద
Read Moreఉత్తమ్ పై పుకార్లు, వెంకట్ రెడ్డిపై నిందలు, భట్టిపై తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి
ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సింగరేణిల
Read Moreవిచారణకు సిద్ధం అంటే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్ళింది ఎవరు..? :మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బుధవారం ( ఏప్రిల్ 8 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశ
Read Moreహైదరాబాద్ ఐటీ కారిడార్ లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ.12 వందల కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. మంగళవారం ( ఏప్రిల్ 7 ) ఖానామెట్ లో రూ. 12 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చెర ను
Read Moreహరీశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్తత
పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, &nbs
Read More












