
Congress
చెన్నూరులో మిషన్ భగీరథ ఫెయిల్: ఎమ్మెల్యే వివేక్
మంచిర్యాల: చెన్నూర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ ఫెయిల్ అయ్యిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు
Read Moreరాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ఘనత సీఎం రేవంత్దే: మంత్రి సీతక్క
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సుమారు 35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి సీతక్క.ఈ క్రమంలో మహిళా సంఘా
Read Moreఅతి విశ్వాసమే గత ఎన్నికల్లో BRS ఓటమికి కారణం: కేటీఆర్
సిరిసిల్ల: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్ల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ
Read Moreఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్పై పోటీ చేసేదేవరంటే..?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన
Read Moreకేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
కేబినేట్ సమావేశం తర్వాత రైతులకు శుభవార్త చెబుతామన్నారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లోటు బడ్జెట్ లోనూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస
Read Moreపదేండ్ల తర్వాత తొలిసారి.. సెక్రటేరియేట్ అసోసియేషన్ ఎన్నికలు
పదేండ్ల తర్వాత మొదటిసారి కావడంతో ఉత్కంఠ హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియేట్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్
Read Moreమహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్
25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మ
Read Moreసిరిసిల్లలో సర్కార్ భూములు స్వాహా !..10 ఏళ్లలో 2 వేల ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు
భూరికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో వెలుగులోకి అక్రమాలు ఇప్పటికే 280 ఎకరాలు వాపస్, పట్ట
Read Moreరానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు
12వ ద్వైవాషిక ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు వారందరినీ
Read Moreరైతుబంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది: కేటీఆర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైత
Read Moreసావిత్రీభాయి పూలే చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి
సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ తో పాటు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే యెన్నం
Read Moreజనరల్ స్టడీస్: ఎన్నికల సంఘం అధికారాలు ఏంటి.?
రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్దమైన సంస్థ. దీనికి ఓ
Read Moreట్రిపుల్ ఆర్ మొత్తం ఖర్చే రూ.7 వేల కోట్లు : ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ. 7 వేల కోట్లు అని, అలాంటప్పుడు అందులో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ మాట్లాడడం
Read More