Congress
కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్రం కలిసి పని
Read Moreఎంపీ వంశీకృష్ణకు జరిగిన అవమానంపై... ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం బషీర్బాగ్, వెలుగు : సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించకుండా పెద్దప
Read Moreపాక్పై దౌత్య యుద్ధానికి 7 కమిటీలు.. ఓ కమిటీకి చైర్మన్గా శశిథరూర్.. మరో కమిటీలో సభ్యుడిగా ఒవైసీ
అఖిలపక్ష ఎంపీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పది రోజుల పాటు టూర్ పాక్ తీరును ఎండగట్టి.. ఆపరేషన
Read Moreప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్ భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మ
Read Moreఅన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు
ఈ సీజన్లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు
Read Moreవాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు
యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాల
Read Moreవాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద
పహల్గామ్ ఘటన( ఏప్రిల్ 22) మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద .హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆమె.. మతం
Read Moreత్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ: మంత్రి పొన్నం
హైదరాబాద్: త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం (మే 17) జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్ ఇన్&zw
Read Moreమంత్రి శ్రీధర్ బాబుకు బిగ్ రిలీఫ్.. కాళేశ్వరం భూసేకరణకు సంబంధించిన కేసు కొట్టివేత
హైదరాబాద్: నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో మంత్రి శ్రీధర్ బాబుకు భారీ ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ అంశంలో శ్రీధర్ బాబుపై నమోదైన నాన్
Read Moreసీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేశ్ కీలక వ్యాఖ్యలు
సీఎం మార్పు ప్రతి పక్షాల తప్పుడు ప్రచారమన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తర
Read Moreపాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందం.. ఏడుగురు ఎంపీలు వీళ్లే..
ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ను ఏకాకిని చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందు పెట్టేందుకు ఏడుగురు ఎంపీల అధ
Read Moreమాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. సుచిత్రలో ఉద్రిక్తత
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని సుచిత్రలో ఉద్రిక్తత నెలకొంది. పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని సుచిత్ర లో గల సర్వే నెంబ
Read Moreబోరబండ, రహమత్ నగర్ వాసుల నీటి కష్టాలకు చెక్.. రిజర్వాయర్ పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
హైదరాబాద్ లో జనాభా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.. జనాభా పెరిగేకొద్దీ ప్రజలకు నీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోర
Read More












